బంగారు తెలంగాణ శవాల తెలంగాణగా మారింది : బండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికలు వస్తాయి పోతాయి… తెలంగాణ లో పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, వెంటి లెటర్ లు లేవని అనేక పోన్స్ వస్తున్నాయి బంగారు తెలంగాణ శవాల తెలంగాణ గా మారింది. గుట్టలు గుట్టలు గా శవాలు ఉన్నాయి. బాధ,భయం తో యువకులు చనిపోతున్నారు. కోవిడ్ నియంత్రణకి ఏ జిల్లాకు నిధులు కేటాయించలేదు. పేదలు చనిపోతున్న కాపాడే ప్రయత్నం సీఎం చేయడం లేదు అన్నారు. చాలా హాస్పిటల్స్ కోవిడ్ పేషెంట్స్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్న… ప్రభుత్వం సహకారం లేదు. కేసీఆర్ పని సీఎం కుర్చీ కాపాడుకోవాలి.. ఆ కుర్చీని కొడుక్కి ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఓ మంత్రి భూమి కోసం నలుగురు ias ల అధికారులతో కమిటీ వేశారు. అదే శ్రద్ధ కోవిడ్ విషయం లో ఎందుకు పెట్టడం లేదు. ప్రపంచంలోనే మానవత్వం లేని ముఖ్యమంత్రి కేసీఆర్..అన్ని అబద్ధాలే .. ఎవరు నమ్మడం లేదు. మంత్రి విషయం లో ఇప్పుడు ఆలొచ్చించాల్సిన సమయమా అని ఆగిన బండి సీఎం ఫార్మ్ హౌస్ లో ఉన్న కుక్క కు ఉన్న విలువ ప్రజలకు లేదు అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!