అంటార్కిటికాలో 3600 కిమీ పాదయాత్ర… దేనికోసమంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంటార్కిటికాలో ఇద్దరు సాహసికులు 3600 కిమీ మేర పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. నవంబర్ 12 వ తేదీన వీరు ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అంటార్కిటికాలోని నొవ్లజరెస్కయా నుంచి వీరి ప్రయాణం ప్రారంభమయింది. 80 రోజులపాటు వీరు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర వెనుక చాలా పెద్ద ఉద్దేశం ఉన్నది. శాస్త్ర, విజ్ఞన రంగాల కోసం వీరు వీరి దేహాలను ప్రయోగశాలలుగా మార్చేసుకున్నారు. కఠినమైన వాతారవణంలో ఎలా జీవించవచ్చు, ఎలా మనుగడ సాగించవచ్చు. ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి, వాటిని ఎలా ఎదుర్కొనగలగాలి అనే అంశాలను పరిశోధన చేసేందుకు వీరి ప్రాయాణం సాగుతున్నది.
Read: దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు…
Also Read
మైనస్ 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇలా పాదయాత్ర చేయడమంటే మామూలు విషయం కాదు. ఒకవేళ మనిషి చంద్రునిపైనా, మార్స్పైనా జీవించాలంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో చెప్పలేని పరిస్థితి. దానికోసం కూడా వీరి యాత్ర ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా, డిసెంబర్ 15 నాటికి 1083 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేశారు బ్రిటన్కు చెందిన జస్టిన్ పాక్షా, జేమీ పేసర్లు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!