Heartbreaking story: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు ట్రెక్కింగ్కి వెళ్లి మరణించారు. అయితే, వారితో కూడా వెళ్లిన పెంపుడు కుక్క తన యజమానులు మృతదేహాలకు రెండు రోజుల పాటు కాపలా కాసింది. ఈ ఘటన అందర్ని కంటతడి పెట్టిస్తోంది. విహారయాత్రకు వెళ్లిన యువతీ, యువకులు అనూహ్య రీతిలో మరణించారు. వారి డెడ్బాడీలను 48 గంటల తర్వాత కనుగొన్నారు. ట్రెక్కర్స్తో పాటు వచ్చిన జర్మన్ షెఫర్డ్, వారి శరీరాలను కాపాడటమే కాకుండా, ఫిబ్రవరి 6న వారిని రెస్క్యూ…
Newyork : అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ (32) ట్రెక్కింగ్ చేస్తుండగా జారిపడి మృతి చెందాడు.
అంటార్కిటికాలో ఇద్దరు సాహసికులు 3600 కిమీ మేర పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. నవంబర్ 12 వ తేదీన వీరు ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అంటార్కిటికాలోని నొవ్లజరెస్కయా నుంచి వీరి ప్రయాణం ప్రారంభమయింది. 80 రోజులపాటు వీరు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర వెనుక చాలా పెద్ద ఉద్దేశం ఉన్నది. శాస్త్ర, విజ్ఞన రంగాల కోసం వీరు వీరి దేహాలను ప్రయోగశాలలుగా మార్చేసుకున్నారు. కఠినమైన వాతారవణంలో ఎలా జీవించవచ్చు, ఎలా మనుగడ సాగించవచ్చు. ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి,…