Pawan Kalyan: సభలకు వచ్చి చప్పట్లు కొట్టి.. ఓట్లు వేసేటప్పుడు వదిలేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: నేను సాధించిన దానికి సంతోషం లేదని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో.. మనల్నిఎవడ్రా ఆపేది అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.. మనదేశం సంపద యువత.. యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తానని ప్రకటించారు.. ఇక, నేను సాధించిన దానికి సంతోషం లేదు.. నేను ఈరోజు ప్రతి సన్నాసి, యదవ చేత మాట అనిపించుకోకుండా ఉండగలను.. కానీ, కేవలం మనకోసం జీవించే జీవితంకాకుండా సాటిమనిషి గురించి బతకడం ఇష్టం అన్నారు.. రాజకీయ నేతలు ప్రజల్ని బానిషలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నా వద్ద ఇంత సమూహాం లేదు.. ఇప్పుడు తెగించి కొట్లాడుతా.. మహాఅయితే నాప్రాణం పోవచ్చు.. కానీ, పిరికి తనం నాకు చిరాకు అన్నారు పవన్ కల్యాణ్.
Read Also: Covid 19: వ్యాక్సిన్ కోసం చైనీయుల పాట్లు.. హాంకాంగ్కు పరుగులు..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ఈ రాజకీయ నాయకులు ఏమైనా దిగొచ్చారా? అంటూ ఫైర్ అయ్యారు పవన్.. ఉత్తరాంధ్ర పొరాటాల గడ్డ.. ఉపాధిలేనప్పుడు, వలసపై నాయకులు నిలదీయలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు.. నాకు గిడుగు రామ్మూర్తి, శ్రీ శ్రీ లాంటి వాళ్లు ఆదర్శమని ప్రకటించిన పవన్.. సవరబాష నిగంఠువులు తయారుచేసిన మహానీయుడు గిడుగు.. తెలుగుభాష ఆధుణీకీకరణ కోసం వీధిపోరాటలు చేసిన మహానీయుడని గుర్తుచేసుకున్నారు.. స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఆజాద్ ఆత్మత్యాగాలు చేస్తే.. మనం సాటి మనుసులకు ఏం చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు.. గెలుస్తానో ఓడిపోతానో కాదు.. నాకు పోరాటమే తెలుసు.. ఎదవల్ని ఎదుర్కోవడం, గూండాలను తన్నడం కూడా తెలుసని హెచ్చరించారు. ఇక, ఉత్తరాంధ్ర యాత్ర చేసినప్పుడు నా వద్ద, పార్టీ వద్ద డబ్బులు లేవన్నారు పవన్.. నాకు సుఖాలమీద మమకారం లేదన్న ఆయన.. ఉద్దానంలో సరైన త్రాగునీరు లేఖ రోగులైన వ్యక్తులను చూశాను.. ఉపాధి లేఖ నలిగిపోతున్న యువతను చూశాను.. సభలకు వచ్చి చప్పట్లు కొట్టి ఓట్లు వేసేటప్పుడు వదిలేశారంటూ వ్యాఖ్యానించారు. నాకు ప్రెస్టేజ్ లేదు, నాకు ఆశాభంగం లేదు.. నాకు చూడని డబ్బా , పేరు ప్రతిష్టలా..? అని చెప్పుకొచ్చారు పవన్.
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..