Covid: నేడు దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కోవిడ్-19 వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. ఏప్రిల్ 9 నాటికి దేశంలో వైరస్ యొక్క క్రియాశీల కేసులు 32,000 దాటాయి. పలు రాష్ట్రాల్లో కేసులు గతంలో కంటే రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ, రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్, ఝజ్జర్లో మాక్ డ్రిల్స్ను పర్యవేక్షిస్తారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్ను పర్యవేక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను అభ్యర్థించారు.
Also Read: Telangana Government : జీవో నెం.4 ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదు
ఏప్రిల్ 7న జరిగిన సమీక్షా సమావేశంలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో జిల్లా యంత్రాంగం, ఆరోగ్య అధికారుల సన్నద్ధతను సమీక్షించాలని మాండవ్య రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరారు. ఈ సమావేశంలో ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసుల పోకడలను పర్యవేక్షించడం ద్వారా అత్యవసర హాట్స్పాట్లను గుర్తించాల్సిన అవసరాన్ని ఆరోగ్య మంత్రి నొక్కి చెప్పారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు, టీకాలను వేగవంతం చేయడం, ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించడంపై దృష్టి పెట్టాలని కేంద్రమంత్రి తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షల సంఖ్యను పెంచాలని, RT-PCR పరీక్షల రేటును మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని అభ్యర్థించారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
Also Read:Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూ ప్రకంపనాలు
మరోవైపు పెరుగుతున్న కేసులలో ఓమిక్రాన్, దాని ఉప-వేరియంట్లు అత్యంత ప్రబలంగా ఉన్నాయి. XBB.1.16 యొక్క ప్రాబల్యం ఫిబ్రవరిలో 21.6% నుండి మార్చిలో 35.8%కి పెరిగింది. అయితే ఆసుపత్రిలో చేరడం లేదా మరణాల స్థాయి గణనీయమైన మార్పును చూడలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!