Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ హౌస్ నుండి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్ష నేతల సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Also Read:AP CM Jagan: స్కామ్లు తప్ప.. స్కీమ్లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
పార్లమెంట్ లో బడ్జెట్పై చర్చ నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యం గురించి ప్రభుత్వం చాలా మాట్లాడుతుందని, కానీ అది చెప్పినదానిని పాటించడం లేదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే అన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ను కేవలం 12 నిమిషాల్లో ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దేశ సంపదను కాపాడేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు.
Also Read:India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
18 నుండి 19 ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలు అదానీ విషయంపై ఉన్నాయని అన్నారు. కేవలం 2 నుండి 2.5 సంవత్సరాల కాలంలో అతని సంపద 12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ఆయన అన్నారు. బీజేపీకి మెజారిటీ సభ్యులు ఉన్నందున జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. అదానీ సమస్యపై జెపిసి విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు అని ఖర్గే అన్నారు. అదానీ అంశంపై పార్లమెంటులో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, యూకేలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా దృష్టిని మళ్లించిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!