కాన్పూర్ టెస్టులో పుంజుకున్న న్యూజిలాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్ (75), లాథమ్ (50) ఉన్నారు. వీరిద్దరూ అర్థసెంచరీలు చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 57 ఓవర్లు వేసినా టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే కివీస్ 216 పరుగులు వెనుకబడి ఉంది.
Read Also: పాక్ మ్యాచ్ కు ముందే భారత్ భయపడుతోంది
Also Read
మరోవైపు తొలి ఇన్నింగ్స్లో భారత్ 345 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 258/4తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా ఇన్నింగ్స్లో శ్రేయాస్ అయ్యర్ హైలెట్గా నిలిచాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాన్పూర్ స్టేడియంలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో గుండప్ప విశ్వనాథన్ కూడా తొలి టెస్టులోనే సెంచరీ పూర్తి చేశాడు. కాగా మూడోరోజు తొలి సెషన్లో భారత్ బౌలర్లు వికెట్ సాధించకపోతే ఈ టెస్టులో న్యూజిలాండ్ ఆధిక్యం సంపాదించే అవకాశాలున్నాయి.
తాజావార్తలు
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
-
Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!