Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Who Are Subcontractors Who Built Barrages

Kaleshwaram Project: వివరాలు ఇవ్వండి.. నిర్మాణ సంస్థలను కోరిన జస్టిస్‌ పినాకి..

Published Date :June 16, 2024 , 11:57 am
By Bhanu
  • కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ- అన్నారం- సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాయా?
  • కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారా?
  • మూడు బ్యారేజీల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు
  • దీనిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ
Kaleshwaram Project: వివరాలు ఇవ్వండి.. నిర్మాణ సంస్థలను కోరిన జస్టిస్‌ పినాకి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kaleshwaram Project: కాంట్రాక్టులు పొందిన నిర్మాణ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాయా? లేక కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారా? దీనిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. మూడు బ్యారేజీల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నట్లు కమిషన్ కు కొన్ని ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న ఓ నాయకుడి సమీప బంధువుకు చెందిన ఓ కంపెనీ బ్యారేజీల పనులను కూడా సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే.

Read also: Khammam: నా భార్యకు గుండె కుడివైపున ఉంది నాకొద్దు.. ఏం జరిగిందంటే..!

దీంతో సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించాలని బ్యారేజీ నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించింది. నిర్మాణ సంస్థలు సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించకుంటే.. గత పదేళ్ల ఆర్థిక నివేదికలను సమర్పించాలని నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశిస్తుంది. నిర్మాణ సంస్థలు అనుమానిత సబ్‌కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించినట్లు ఈ ఆర్థిక నివేదికలు చూపించే అవకాశం ఉంది. నిర్మాణ సంస్థలు ఆర్థిక నివేదికలను కూడా సమర్పించకుంటే.. ఆ వివరాలను కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read also: Alcohol Drinking: మద్యం ఎక్కువగా తాగటం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందా?

తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని రిటైర్డ్‌ ఇంజినీర్ల కమిటీ జస్టిస్‌ చంద్రఘోష్‌కి తెలిపింది. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం 2015లో రిటైర్డ్ సీఈలు బి.అనంతరాములు, వెంకటరామారావు, ఎస్.చంద్రమౌళి, రిటైర్డ్ ఎస్ఈలు జి.దామోదర్ రెడ్డి, ఎం.శ్యాంప్రసాద్ రెడ్డిలతో ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ వాదనలు వినిపించారు. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో శ్యాంప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన ఇంజనీర్లు కమిషన్ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Read also: Heart Attack : హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ వీటిని తినాలి..

మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నివేదిక ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తిరస్కరించారని, వాటిపై సంతకం కూడా చేయలేదని వివరించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించామన్నారు. మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద 150-151 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని సిఫారసు చేస్తూ అప్పట్లో సమర్పించిన ఈ నివేదిక కాపీని కమిషన్‌కు అందజేశారు. కాగా.. 27 తర్వాత కేసీఆర్, హరీష్‌లకు ఫోన్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తుంది. తదుపరి దశలో అఫిడవిట్లలో వివిధ వ్యక్తులు సమర్పించిన సమాచారం ఆధారంగా బహిరంగ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
Maharaja: బాక్సాఫీస్ వద్ద ‘మహారాజ’ ఊచకోత..ఒక్క రోజుకే 2 లక్షల బుకింగ్స్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Annaram and Sundilla Barrages in Kaleshwaram Project
  • Justice Pinaki
  • Kaleshwaram project
  • medigadda

తాజావార్తలు

  • Kadapa : రైతులను నిలువునా ముంచిన అకాల వర్షాలు

  • Realme P4 Lite 5G: 7,000mAh బ్యాటరీ, Dimensity 6300తో రియల్‌మీ 5G ఫోన్‌ విడుదల..

  • Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

  • Unseasonal Rains: రైతాంగంపై అకాల వర్షాల ప్రభావం.. పంట చేతికి రాకుండానే పూర్తిగా ధ్వంసం!

  • Iran War: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? భయాందోళనలో ప్రపంచ దేశాలు

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions