What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. 430 పడకల ఆస్పత్రి నిర్మాణం, దౌల్తాబాద్ ఆలయం కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం రేవంత్.
నేడు తుమ్మిడి హెట్టి కి ఇద్దరు మంత్రులు, ప్రాజెక్టు,కాల్వలను పరిశీలించనున్న మంత్రులు జూపల్లి,వివేక్. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్.
Also Read
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
అమరావతి : ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం. సంజీవని హెల్త్ ప్రాజెక్ట్. వేసవి లో నీటి సమస్యలపై చర్చ. వేసవి లో నీటి ఎద్దడి…ప్రజలకు వచ్చే ఇబ్బందులు పై సమీక్ష. సూపర్ సిక్స్.అమలు. ..సంక్షేమం పై సమీక్ష. విద్యా…స్కిల్ డవలప్మెంట్ పై ఆయా జిల్లాల్లో పరిస్థితి.. పై చర్చించనున్న సీఎం చంద్రబాబు. ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష. కలెక్టర్ల సమావేశం చివరి లో శాంతి భద్రతల పై సమీక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల పై. ఎస్పీ లతో చర్చించనున్న సీఎం చంద్రబాబు…
నేడు ఐపీఎల్లో ఢిల్లీతో కోల్కతా తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా DC-KKR మ్యాచ్.
నేడు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశం. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 76వ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఢిల్లీ నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ మీటింగ్లో అన్ని రాష్ట్రాల నీటిపారుదల, జలవనరుల శాఖల అధికారులు పాల్గొననున్నారు.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,330 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,700 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,66,211 లుగా ఉంది.
నేడు అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు.
నేటి నుంచి ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు. 3 రోజుల పాటు తెలంగాణ కేసరి-2026 కుస్తీ పోటీలు. పోటీలను ప్రారంభించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్.
TVKకి మద్దతుపై నేడు వీసీకే కీలక సమావేశం. సాయంత్రం హైలెవెల్ కమిటీ సమావేశం. లెఫ్ట్ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్న వీసీకే.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!