What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. 430 పడకల ఆస్పత్రి నిర్మాణం, దౌల్తాబాద్ ఆలయం కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం రేవంత్.
నేడు తుమ్మిడి హెట్టి కి ఇద్దరు మంత్రులు, ప్రాజెక్టు,కాల్వలను పరిశీలించనున్న మంత్రులు జూపల్లి,వివేక్. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్.
Also Read
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
అమరావతి : ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం. సంజీవని హెల్త్ ప్రాజెక్ట్. వేసవి లో నీటి సమస్యలపై చర్చ. వేసవి లో నీటి ఎద్దడి…ప్రజలకు వచ్చే ఇబ్బందులు పై సమీక్ష. సూపర్ సిక్స్.అమలు. ..సంక్షేమం పై సమీక్ష. విద్యా…స్కిల్ డవలప్మెంట్ పై ఆయా జిల్లాల్లో పరిస్థితి.. పై చర్చించనున్న సీఎం చంద్రబాబు. ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష. కలెక్టర్ల సమావేశం చివరి లో శాంతి భద్రతల పై సమీక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల పై. ఎస్పీ లతో చర్చించనున్న సీఎం చంద్రబాబు…
నేడు ఐపీఎల్లో ఢిల్లీతో కోల్కతా తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా DC-KKR మ్యాచ్.
నేడు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశం. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 76వ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఢిల్లీ నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ మీటింగ్లో అన్ని రాష్ట్రాల నీటిపారుదల, జలవనరుల శాఖల అధికారులు పాల్గొననున్నారు.
హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,330 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,700 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,66,211 లుగా ఉంది.
నేడు అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు.
నేటి నుంచి ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు. 3 రోజుల పాటు తెలంగాణ కేసరి-2026 కుస్తీ పోటీలు. పోటీలను ప్రారంభించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్.
TVKకి మద్దతుపై నేడు వీసీకే కీలక సమావేశం. సాయంత్రం హైలెవెల్ కమిటీ సమావేశం. లెఫ్ట్ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్న వీసీకే.
తాజావార్తలు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!