Vijayashanti : ఇలాంటి మీడియా లీకేజీలకు విలువ ఇయ్యనవసరం లేదు
జాతీయ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చే పరిస్థితి క్రమశిక్షణ తెలిసిన బీజేపీలో ఎవరికైనా ఎట్లా ఉంటది? అని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయ శాంతి. ఇవాళ ఆమె ట్విట్టర్ వేదికగా ‘బీజేపీని బలహీనపర్చటానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగమైన ఇలాంటి మీడియా లీకేజీలకు విలువ ఇయ్యనవసరం లేదు. ఈడీ, సీబీఐ కేసులు, అరెస్టులు ఆ ప్రభుత్వ విభాగాల నిర్ణయాధికారం. ఆ అరెస్ట్లు ఎందుకు జరగలేదని దేశ హోంమంత్రి గారిని ఎవరైనా అడిగినట్లు వార్తలు వస్తే.. అది సంపూర్ణ అవాస్తవం. అంతా పక్కనే ఉండి చూసినట్టుగా వెలువడిన కథనాల వల్ల సదరు మీడియా విశ్వసనీయత కోల్పోవడం తప్ప చెయ్యగలిగేదేమీ లేదు. ఏది ఏమైనా ఈటల గారు, రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీతోనే కొనసాగుతామని చెప్పిన అంశాన్ని బీజేపీ వ్యతిరేకులు కనీసం విని, మీడియా దుష్ప్రచారాన్ని ఇకనైనా మార్చుకోగలరని విశ్వసిస్తున్నాము.’ అని ట్విట్ చేశారు.
Also Read : Tragic Accident: హోటల్లో విషాదం.. లిఫ్ట్లో ఇరుక్కుని వ్యక్తి మృతి
Also Read
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ ఘర్ వాపసీ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పార్టీని వీడిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నాయకులు విజయశాంతి, డీకే అరుణ లు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ థాక్రే చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందిస్తూ.. ‘తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రేకు మతి భ్రమించినట్లుంది. విజయశాంతితో చర్చలంటూ లీకేజీలిస్తూ, అవాస్తవాలు మాట్లాడటం పిచ్చి వాగుడు అవుతుంది. క్షమాపణ చెప్పడం కనీస బాధ్యత’ అని ఘాటుగా స్పందించారు విజయశాంతి.
Also Read : Tragic Accident: హోటల్లో విషాదం.. లిఫ్ట్లో ఇరుక్కుని వ్యక్తి మృతి
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!