Vijayashanti : ఇలాంటి మీడియా లీకేజీలకు విలువ ఇయ్యనవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చే పరిస్థితి క్రమశిక్షణ తెలిసిన బీజేపీలో ఎవరికైనా ఎట్లా ఉంటది? అని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయ శాంతి. ఇవాళ ఆమె ట్విట్టర్ వేదికగా ‘బీజేపీని బలహీనపర్చటానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగమైన ఇలాంటి మీడియా లీకేజీలకు విలువ ఇయ్యనవసరం లేదు. ఈడీ, సీబీఐ కేసులు, అరెస్టులు ఆ ప్రభుత్వ విభాగాల నిర్ణయాధికారం. ఆ అరెస్ట్లు ఎందుకు జరగలేదని దేశ హోంమంత్రి గారిని ఎవరైనా అడిగినట్లు వార్తలు వస్తే.. అది సంపూర్ణ అవాస్తవం. అంతా పక్కనే ఉండి చూసినట్టుగా వెలువడిన కథనాల వల్ల సదరు మీడియా విశ్వసనీయత కోల్పోవడం తప్ప చెయ్యగలిగేదేమీ లేదు. ఏది ఏమైనా ఈటల గారు, రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీతోనే కొనసాగుతామని చెప్పిన అంశాన్ని బీజేపీ వ్యతిరేకులు కనీసం విని, మీడియా దుష్ప్రచారాన్ని ఇకనైనా మార్చుకోగలరని విశ్వసిస్తున్నాము.’ అని ట్విట్ చేశారు.
Also Read : Tragic Accident: హోటల్లో విషాదం.. లిఫ్ట్లో ఇరుక్కుని వ్యక్తి మృతి
Also Read
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ ఘర్ వాపసీ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పార్టీని వీడిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నాయకులు విజయశాంతి, డీకే అరుణ లు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ థాక్రే చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందిస్తూ.. ‘తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ థాక్రేకు మతి భ్రమించినట్లుంది. విజయశాంతితో చర్చలంటూ లీకేజీలిస్తూ, అవాస్తవాలు మాట్లాడటం పిచ్చి వాగుడు అవుతుంది. క్షమాపణ చెప్పడం కనీస బాధ్యత’ అని ఘాటుగా స్పందించారు విజయశాంతి.
Also Read : Tragic Accident: హోటల్లో విషాదం.. లిఫ్ట్లో ఇరుక్కుని వ్యక్తి మృతి
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!