Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు లీజుకిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు. 158 కి.మీ ఓఆర్ ఆర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏర్పాట్లు చేశామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఓఆర్ఆర్ సౌకర్యాలు లేవని స్పష్టం చేశారు. పెట్టుబడులు, రవాణా సౌకర్యార్థం హైదరాబాద్లో ఓఆర్ఆర్ వేశామన్నారు. విదేశీ పెట్టుబడులకు ORR కీలకంగా మారింది. ఈగిల్ ఇన్ ఫ్రా సంస్థకు టోల్ వసూల్ కు ఇచ్చారని చెప్పారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ లు దోచుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఓఆర్ఆర్ను కేవలం టోల్ వసూలు మాత్రమే కాకుండా దాని నిర్వహణను కూడా ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని చూశారని పేర్కొన్నారు.
Read also: Errabelli Dayakar Rao: కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయండి
Also Read
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
టీవీఓ పద్ధతిలో ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయించినట్లు వెల్లడైందని తెలిపారు. కేసీఆర్ 30 ఏళ్లుగా ఓఆర్ఆర్ను అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతి ఏడాది రూ.700-800 కోట్లు వస్తోందన్నారు. 30 ఏళ్లకు రూ.30 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నా రూ.7,380 కోట్లకు అమ్మేశారు. ఆరు నెలల క్రితమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే రానున్న ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తుందని చెప్పారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీని వెనుక రూ.1000 కోట్లు చేతులు మారాయని, పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. దీనిని కాంగ్రెస్ సహించబోదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Srinivas Goud: వైన్స్ షాప్ ల్లో రిజర్వేషన్లు .. పదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతాం
- Tags
- bjp
- BRS
- congress
- kcr
- political news
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!