Telangana : రూ.67,500కి ఒకే ఒక్క గజం.. హైదరాబాద్ శివార్లలో ఏం జరుగుతోంది?
- తొర్రూర్లో రియల్ ఎస్టేట్ చరిత్రలో రికార్డు ధర
- కార్నర్ ప్లాట్పై తీవ్ర పోటీ.. రూ.67,500కి విక్రయం
- 100 ప్లాట్ల వేలం – రూ.105 కోట్ల ఆదాయం
- భారీ బందోబస్తుతో రోజు పొడవునా వేలం నిర్వహణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని తొర్రూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డు ధరలను తాకింది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలంలో చదరపు గజం భూమి ధర రూ.67,500 పలికింది. మధ్యతరగతి కుటుంబాలకు అనువైన 300 నుంచి 450 గజాల విస్తీర్ణంలోని 100 ప్లాట్ల వేలం అబ్దుల్లాపూర్మెట్లో జరిగింది. ఈ వేలంలో 240 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. చదరపు గజానికి కనీస ధర రూ.25,000గా నిర్ణయించగా, ఒక కార్నర్ ప్లాట్కు తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ప్లాట్ను చివరకు రూ.67,500కి విక్రయించారు.
Mohan Bhagwat: విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ఈ లేఅవుట్లో మొత్తం 24 కార్నర్ ప్లాట్లు ఉన్నాయి. మరో ప్లాట్ ధర చదరపు గజానికి రూ.62,000 పలికింది. ఈ వంద ప్లాట్ల సగటు ధర రూ.33,000గా నమోదైంది. ఈ విక్రయాల ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు సుమారు రూ.105 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలం ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు భారీ పోలీసు బందోబస్తు, రెవెన్యూ, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండిఎ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడింది. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి వచ్చి, తమకు నచ్చిన ప్లాట్లను సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు.
Elumalai Movie: ‘ఏలుమలై’ సినిమా నుంచి కొత్త పాట.. ‘కాపాడు దేవా’ అంటున్న మంగ్లీ
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!