Mohan Bhagwat: విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి
- మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్య, ఆరోగ్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండోర్లో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం.. ఈ రెండూ కూడా సామాన్యుడికి దూరమైపోయాయని తెలిపారు. గతంలో ఈ రెండింటిని సేవగా భావించేవారని.. కానీ ఇప్పుడు వాణిజ్యంగా మారిపోయాయని ఆరోపించారు. ఈ రెండు సామాన్యుడికి అవసరం.. కానీ అందుబాటులో లేవన్నారు. అందనంత దూరంలో ఉన్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: WAR 2 Pre Release Event : వార్-2 ఈవెంట్ లో అడుగు పెట్టిన హృతిక్, ఎన్టీఆర్
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసగించారు. గతంలో ఆరోగ్య సంరక్షణ, విద్య సేవా స్ఫూర్తితో నడిచేవని.. ఇప్పుడెందుకు వ్యాపారంగా మారాయో అర్థం కావడం లేదన్నారు. పశ్చిమ దేశాలు ఏకరీతి ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు పాటిస్తాయని.. భారతీయ వైద్యం మాత్రం రోగులకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందిస్తారని తెలిపారు.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి చంపేసిన ప్రియురాలు.. అసలేమైందంటే..!
VIDEO | Indore: RSS Chief Mohan Bhagwat says, "Health and education are extremely important and were earlier considered as 'seva' (service), but now both are beyond the reach of common people, both have been commercialised. They are neither affordable nor accessible…"
(Full… pic.twitter.com/eMWFRHofwp
— Press Trust of India (@PTI_News) August 10, 2025
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!