Telangana Vision 2047 : దావోస్ సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్
- తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రదర్శన
- లైఫ్ సైన్సెస్ పాలసీ - AI హబ్ ఆవిష్కరణ
- గ్లోబల్ కంపెనీలతో పెట్టుబడి చర్చలు
- 130 దేశాల ప్రతినిధులతో దావోస్ వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్విట్జర్లాండ్లోని దావోస్లో నేటి నుంచి జనవరి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొంటోంది. ఈ అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించనుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులకు వివరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు దావోస్లో ‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ’ , ‘తెలంగాణ ఏఐ (AI) హబ్’ను ఆవిష్కరించనున్నారు. అలాగే టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో, డిపి వరల్డ్ వంటి దిగ్గజ అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Off The Record: తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయితీ ఎప్పటికీ తెగదా..?
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ఏడాది దావోస్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుండి సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరిలో 64 మంది దేశాధినేతలు, 400 మంది రాజకీయ ప్రముఖులు, , పలు అంతర్జాతీయ కంపెనీల అధిపతులు ఉన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై తెలంగాణ ప్రభుత్వం తన పారిశ్రామిక , సాంకేతిక విధానాలను చాటిచెప్పేందుకు సిద్ధమైంది.
Afghanistan Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్లో భారీ బాంబు పేలుడు.. చైనీయులే టార్గెట్గా ఆత్మాహుతి దాడి!
తాజావార్తలు
-
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
-
IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
-
CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
-
NFHS: దేశంలో పెరుగుతున్న సీ-సెక్షన్ కేసులు.. ఈ రాష్ట్రంలో 90% ప్రసవాలు సిజేరియన్ ద్వారానే.. NFHS సంచలన రిపోర్ట్
-
DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..