Telangana Vision 2047 : దావోస్ సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్
- తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రదర్శన
- లైఫ్ సైన్సెస్ పాలసీ - AI హబ్ ఆవిష్కరణ
- గ్లోబల్ కంపెనీలతో పెట్టుబడి చర్చలు
- 130 దేశాల ప్రతినిధులతో దావోస్ వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్విట్జర్లాండ్లోని దావోస్లో నేటి నుంచి జనవరి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొంటోంది. ఈ అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించనుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులకు వివరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు దావోస్లో ‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ’ , ‘తెలంగాణ ఏఐ (AI) హబ్’ను ఆవిష్కరించనున్నారు. అలాగే టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో, డిపి వరల్డ్ వంటి దిగ్గజ అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Off The Record: తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయితీ ఎప్పటికీ తెగదా..?
Also Read
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ఏడాది దావోస్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుండి సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరిలో 64 మంది దేశాధినేతలు, 400 మంది రాజకీయ ప్రముఖులు, , పలు అంతర్జాతీయ కంపెనీల అధిపతులు ఉన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై తెలంగాణ ప్రభుత్వం తన పారిశ్రామిక , సాంకేతిక విధానాలను చాటిచెప్పేందుకు సిద్ధమైంది.
Afghanistan Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్లో భారీ బాంబు పేలుడు.. చైనీయులే టార్గెట్గా ఆత్మాహుతి దాడి!
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!