Telangana BJP: ఇంఛార్జ్ బాధ్యతలు మాకొద్దు.. మొరపెట్టుకుంటున్న బీజేపీ నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమను అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెద్దలకు మొరపెట్టుకున్నారు తెలంగాణ నేతలు.. అసెంబ్లీ ఇంఛార్జి బాధ్యతల నుండి తప్పించండి అంటూ మరో సారి బండి సంజయ్, తరుణ్ చుగ్ను కోరారు.. అయితే, పోలింగ్ బూత్ కమిటీలు వేసే బాధ్యత అసెంబ్లీ ఇంఛార్జిలదేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.. ప్రతి బూత్ లో 22 మందితో కమిటీ వేయాల్సిందేనని.. లేకుంటే తప్పిస్తామని హైదరాబాద్లో ఆదివారం జరిగిన సమావేశంలో తరుణ్ చుగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. మాకొద్దు ఆ బాధ్యతలు అంటూ పలువురు ఇంఛార్జిలు చేతులెత్తేశారట.. మా సొంత నియోజకర్గాల్లో పని చేసుకుంటాం.. కానీ, ఇంఛార్జ్ బాధ్యతలు మాకొద్దు అని చెబుతున్నారు నేతలు.. మా నియోజక వర్గాల్లో కమిటీలు వేసుకుంటామని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: Hari Hara Veera Mallu: కాషాయంలో పవర్ స్టార్… ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్
Also Read
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
అయితే, రెండు నెలల క్రితమే అసెంబ్లీ ఇంఛార్జ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు బీజవేపీ పెద్దలు.. కానీ, అదే సమయంలో.. పలువురు నేతలు.. దీనిని తిరస్కరించారు.. మేం పోటీచేయడానికి సిద్ధం అవుతున్నాం.. మా నియోజకవర్గాల్లోనే పనిచేసుకుంటామని పెద్దలకు చెప్పారు.. అయితే, మరోసారి మాకు ఇంఛార్జ్ బాధ్యతలు వద్దు అంటూ గొంతెత్తారు.. మా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటాం.. కమిటీలు వేసుకుంటాం.. కేంద్రీకరించి కార్యక్రమాలు నిర్వహిస్తాం.. మా నియోజకవర్గాల్లోనే పనిని కొనసాగిస్తామని.. ఆదివారం జరిగిన సమావేశంలో ప్రస్తావించారు.. ఇదే సమయంలో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నవారిని అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్లు పెట్టాలని పెద్దలకు సూచించారు పార్టీ నేతలు.. మరి, ఇంచార్జ్ల మొర ఆలకించి.. వారు పోటీచేస్తామని భావిస్తున్న నియోజకవర్గాలకే వారిని పంపిస్తారా? ఇప్పుడున్నట్టుగానే ఇంఛార్జ్లను కొనసాగిస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!