Tammineni Veerabhadram: బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో కలసి ఉంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram: బిజేపీ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో కలసి ఉంటామన్నారు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రకటించే వరకు ఏ ఏ స్థానాలకి పోటీ చేయడం అనేది ఇంకా పార్టీలో చర్చించలేదన్నారు. ఇప్పుడు కలసి ఉన్న ఎన్నికలలో కలసి పోటీ చేయాలనేది లేదన్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా బీఆర్ ఎస్ తో స్నేహ పూర్వకంగా ఉందన్నారు. 20 ఏళ్ల లో ఒక్క పారిశ్రామిక సంస్థ వచ్చింది ఖమ్మం జిల్లాకి రాలేదన్నారు.. ఇండస్ట్రీ, వ్యవసాయ రంగం లో ఒక్క మంచి పధకం రాలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా నాయకులు కలసి కట్టుగా మంచి అభివృద్ధి చేయాలని పిలుపు నిచ్చారు. ఖఃమ్మం జిల్లా అభివృద్ధి మీదనే మా ఉద్యమాలు వుంటాయన్నారు. ఎంఎల్ఏలు, మంత్రి సహకారాన్ని తీసుకుంటామన్నారు. సమాజానికి నష్టం జరిగే పార్టీ లకు మద్దతు ఇవ్వవద్దన్నారు. తప్పుడు సిద్ధాంతాల పార్టీకి వెళ్లద్దని సూచించారు. ఎం ఐ ఎం రాజకీయ అధికారం లోకి రాలేవన్నారు.
Read also: Actress Praveena: ఆ కీచకుడు నా కూతురి నగ్న ఫోటోలు లీక్ చేశాడు
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
దళిత బంధు పథకం నియోజకవర్గానికి 500 సరిపోవన్నారు. బీజేపీని రాజకీయ శత్రువునే కాదని, తెలంగాణ కు నష్టమన్నారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. నూతన సంవత్సరం పేరుతో హడావుడి చేసిన నేతలు నాకు ఆప్తులే అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి వెళ్తున్నారు అని ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాను రాజకీయాలు కలుషితం చేసే నిర్ణయం తీసుకోవద్దన్నారు. మనుషులు మధ్య ధ్వేశాలు పెంచుతున్నారని అన్నారు. ప్రత్యర్థులు భారీ బహిరంగ సభలు పెట్టినా ఓర్వ లేకపోతున్నారని ఆరోపించారు.
Read also: A Journey To Kasi: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సింది మనమే: శేఖర్ సూరి
గత సంప్రదాయలను కొనసాగిద్దామని, వీలైనంత మంచి చేద్దామన్నారు. పారిశ్రామికంగా మంచి యూనిట్ రాలేదని, అభివృద్ధి అంటే పరిశ్రమలు, వ్యవసాయమన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధి పై ఎందుకు మాట్లాడరన్నారు. చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ రాలేదని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఐదు సీట్లు గిరిజనులు.. ఇలాంటి జిల్లాలో ఎస్.టిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏది? అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఏవరి ఆయన ప్రశ్నించారు. తలకాయ లేని ఆలోచనలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు పథకం నియోజకవర్గం కి 500 సరిపోవన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ లు, మంత్రి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు.
Love Marriage Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ రెండు రోజులకే..
- Tags
- bjp
- BRS
- cpi
- CPM
- dalithabandhu
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!