Tammineni Veerabhadram: బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో కలసి ఉంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram: బిజేపీ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో కలసి ఉంటామన్నారు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రకటించే వరకు ఏ ఏ స్థానాలకి పోటీ చేయడం అనేది ఇంకా పార్టీలో చర్చించలేదన్నారు. ఇప్పుడు కలసి ఉన్న ఎన్నికలలో కలసి పోటీ చేయాలనేది లేదన్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా బీఆర్ ఎస్ తో స్నేహ పూర్వకంగా ఉందన్నారు. 20 ఏళ్ల లో ఒక్క పారిశ్రామిక సంస్థ వచ్చింది ఖమ్మం జిల్లాకి రాలేదన్నారు.. ఇండస్ట్రీ, వ్యవసాయ రంగం లో ఒక్క మంచి పధకం రాలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా నాయకులు కలసి కట్టుగా మంచి అభివృద్ధి చేయాలని పిలుపు నిచ్చారు. ఖఃమ్మం జిల్లా అభివృద్ధి మీదనే మా ఉద్యమాలు వుంటాయన్నారు. ఎంఎల్ఏలు, మంత్రి సహకారాన్ని తీసుకుంటామన్నారు. సమాజానికి నష్టం జరిగే పార్టీ లకు మద్దతు ఇవ్వవద్దన్నారు. తప్పుడు సిద్ధాంతాల పార్టీకి వెళ్లద్దని సూచించారు. ఎం ఐ ఎం రాజకీయ అధికారం లోకి రాలేవన్నారు.
Read also: Actress Praveena: ఆ కీచకుడు నా కూతురి నగ్న ఫోటోలు లీక్ చేశాడు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
దళిత బంధు పథకం నియోజకవర్గానికి 500 సరిపోవన్నారు. బీజేపీని రాజకీయ శత్రువునే కాదని, తెలంగాణ కు నష్టమన్నారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. నూతన సంవత్సరం పేరుతో హడావుడి చేసిన నేతలు నాకు ఆప్తులే అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి వెళ్తున్నారు అని ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాను రాజకీయాలు కలుషితం చేసే నిర్ణయం తీసుకోవద్దన్నారు. మనుషులు మధ్య ధ్వేశాలు పెంచుతున్నారని అన్నారు. ప్రత్యర్థులు భారీ బహిరంగ సభలు పెట్టినా ఓర్వ లేకపోతున్నారని ఆరోపించారు.
Read also: A Journey To Kasi: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సింది మనమే: శేఖర్ సూరి
గత సంప్రదాయలను కొనసాగిద్దామని, వీలైనంత మంచి చేద్దామన్నారు. పారిశ్రామికంగా మంచి యూనిట్ రాలేదని, అభివృద్ధి అంటే పరిశ్రమలు, వ్యవసాయమన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధి పై ఎందుకు మాట్లాడరన్నారు. చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ రాలేదని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఐదు సీట్లు గిరిజనులు.. ఇలాంటి జిల్లాలో ఎస్.టిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏది? అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఏవరి ఆయన ప్రశ్నించారు. తలకాయ లేని ఆలోచనలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు పథకం నియోజకవర్గం కి 500 సరిపోవన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏ లు, మంత్రి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు.
Love Marriage Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ రెండు రోజులకే..
- Tags
- bjp
- BRS
- cpi
- CPM
- dalithabandhu
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!