Revanth Reddy: విచారణ చేయకముందే ఇద్దరు మాత్రమే బాద్యులని కేటీఆర్ ఎలా చెపుతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కస్టడీ లోకి తీసుకోక ముందు , విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో వున్న రేవంత్ రెడ్డి పేపర్ల లీకులపై ధ్వజమెత్తారు. సర్వీస్ కమిషన్ పేపర్లు అన్ని ముందే వాళ్లకు చేరాయని తెలిపారు. 2015 నుండి ప్రశ్న పత్రాల లీక్ కొనసాగుతుందని అన్నారు. కేటీఆర్ ఇద్దరు వ్యక్తులను మాత్రమే సంబంధం అంటున్నారని, ఇది వ్యవస్థకు సంబంధం లేదు అంటున్నారు, కేటీఆర్ అరెస్ట్ చేయడమే కాదు జైలులో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళను ఎక్కడెక్కడ పెట్టారో చెప్పాలన్నారు. కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. నిందితుల దగ్గరికి ప్రభుత్వం తరుపున వెళ్లిన మధ్య వర్తులు ఎవరు? ఇది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జైలును సందర్శించిన విజిటర్ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సిసి ఫుటేజీ స్పష్టంగా కావాలని తెలిపారు.
Read also: Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి దొంగ మాటలు.. తనతో ఉన్నవాళ్లు కూడా దొంగలు
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
కస్టడీ లోకి తీసుకోక ముందు, విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ మండిపడ్డారు. సంస్ధలో పనిచేసే వాళ్లు ఎగ్జామ్ రాయడానికి వీలు లేదని, కానీ ప్రవీణ్ తో పాటు 20 మంది కి ఎలా ఎన్ ఓసి ఇస్తారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర శాఖలకు వెళ్లాలి అక్కడే ఉద్యోగం చేయరాదన్నారు. మాధురి స్టేట్ ఫస్ట్, రజిని కాంత్ 4 ర్యాంక్, TSPSC లో పని చేస్తున్నారు. ఒకే సెంటర్ లో 25 మందికి టాప్ ర్యాంక్స్ వచ్చాయన్నారు. కేటీఆర్ పీఏ తిరుపతి.. కేటీఆర్ షాడో మంత్రి అన్నారు. వీళ్లిద్దరి ఓకే మండలమని, రాజశేఖర్ రెడ్డి కి తిరుపతి ఉద్యోగం ఇప్పించారని ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి TSPSC కి పంపారని అన్నారు. ఈ కథ నడిపించింది తిరుపతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్యాల మండలంలో 100 మందికి క్వాలిఫై అయ్యారని రేవంత్ తెలిపారు.
Naveen father: పేపర్ లీకేజ్ తో నవీన్ కి సంబంధం లేదు.. దయచేసి శవరాజకీయాలు చేయకండి
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!