Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
- రంగారెడ్డి మసాలా సెంటర్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులకు షాక్
- మిరియాలు, పసుపులో ఎలుక మలం గుర్తింపు
- గడువు ముగిసిన, లేబెల్ లేని ప్రొడక్ట్స్ స్టోర్ చేసిన ఘటన
- నోటీసులు జారీ.. కఠిన చర్యలకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Masala Fraud : రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మసాలా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. 30కి పైగా మసాలా మాన్యుఫాక్చరింగ్, ప్యాకింగ్ సెంటర్స్పై ఈ దాడులు నిర్వహించగా, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించకుండా స్పైసెస్ తయారు చేస్తున్న సెంటర్లను గుర్తించారు. రంగారెడ్డి జిల్లా జల్ పల్లి లోని శ్రీవారి స్పైసెస్, బండ్లగూడ జాగీరు లోని డివైన్ స్పైసెస్ లాంటి కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణంలో మసాలాలు తయారు అవుతున్నట్టు అధికారులు గుర్తించారు.
Operation Sindoor: మరో ఆపరేషన్ సిందూర్ను తట్టుకోలేరు .. పాక్కు భారత సైన్యం వార్నింగ్..
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
విచారణలో.. చిల్లి పౌడర్, పసుపు, మిరియాలు, కరివేపాకు పొడి, ధనియాలు సేకరించి ల్యాబ్లో పరీక్షకు పంపారు. రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మిరియాలు, ఇతర మసాలాల్లో ఎలుక మలం, దుమ్ము, మిశ్రమాలు ఉండటం కనిపించింది. ఈ మసాలాలను ప్యాకింగ్ చేసి షాప్స్కు పంపుతున్న నిర్వాహకులు వినియోగదారుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లు తేలింది. అదనంగా, గడువు ముగిసిన, లేబుల్ లేని ప్రొడక్ట్స్ కూడా స్టోర్ చేయబడ్డాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు నోటీసులు జారీ చేస్తూ, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని అధికారులు హెచ్చరించారు.
Silver: ధర పెరుగుతుందని వెండిపై ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. మీ డబ్బు పోవచ్చు!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!