Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు..
- 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు..
- అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి..
- తండాల్లో సమస్యలు నాకు బాగా తెలుసు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Uttam: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తండాల్లో సమస్యలు నాకు బాగా తెలుసు.. ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు పార్లమెంటులో ప్రస్తావించాను.. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను నిర్వీర్యం చేసింది.. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఎవరు ఆపలేరు.. ఎస్సీ, ఎస్టీల కోసం 10 శాతం కంటే ఎక్కువ నిధులను బడ్జెట్లో కేటాయిస్తాం.. తండాలను గ్రామ పంచాయతీగా మార్చిన గత ప్రభుత్వం.. నిధులను మాత్రం విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రతి తండాలో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడి స్కూల్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల, హాస్పిటల్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది.. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అదే.. 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Health Tips : నాన్ వెజ్ పై నిమ్మరసం పిండి తింటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి..
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీలను తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్, నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీకి ఆత్మీయులు.. ఆదివాసీల అభివృద్ధికి చట్టాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.. రాహుల్ గాంధీ చొరవతోనే ఆదివాసి నేతల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు రూపొందించబడ్డాయని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో కుల, మత విభజనకు పాల్పడుతుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!