Praja Sangrama Yatra: మాకు పెన్షన్లు రావడం లేదు.. బండి సంజయ్ తో వృద్ధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Sangrama Yatra Bandi Sanjay: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలో వివిధ ప్రాంతాల్లో బండి పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఇవాళ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. జవహర్ నగర్ లో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులను కలిసి, వారి సమస్యలను బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదని బండి సంజయ్ తో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు సమయానికి అందడం లేదు, నేరుగా ఎకౌంట్లో డబ్బులు పడడం లేదని బండి పలువురు వృద్ధులు తెలిపారు. మాకు పెన్షన్లు రావడం లేదని అన్నారు. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని మెరపెట్టుకున్నారు.
మూడు సంవత్సరాల నుండి వికలాంగుల కోసం ఈ కాలనీకి రావలసిన బస్సును కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిందని అన్నారు. బండి సంజయ్ వారితో మాట్లాడుతూ.. మీకు అండగా మేముంటామని ధైర్యం చెప్పారు. మీ హక్కులకై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులతో బండి సంజయ్ అన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అర్హులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. అనంతరం దివ్యాంగులు వృద్ధులకు స్టిక్స్, స్టాండ్లను బండి సంజయ్ పంపిణీ చేసారు.
Alia Bhatt : అలియా భట్ కి నిహారిక ఛాలెంజ్
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!