Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
- పాత నోట్ల మార్పిడి కేసులో 11 మంది దోషులు
- ప్రధాన నిందితుడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష
- 2017లో బేగంపేటలో వెలుగుచూసిన భారీ మోసం
- అక్రమాలకు పాల్పడిన వారిపై కోర్టు కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) సమయంలో జరిగిన భారీ అక్రమాల కేసులో సికింద్రాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017లో పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన 17 మంది ముఠాపై బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పాత నోట్లను మార్చేందుకు అక్రమంగా రూ. 1.20 కోట్ల విలువైన కరెన్సీని బదిలీ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం మొత్తం 11 మందిని దోషులుగా తేల్చింది.
Also Read
- Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాం..
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
ఈ తీర్పులో ప్రధాన నిందితుడైన అంతతాలి యాదగిరికి కోర్టు రూ. 4.5 కోట్ల భారీ జరిమానాతో పాటు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా 10 మంది దోషులకు రూ. 60 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నోట్ల రద్దు సమయాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడిన వారిపై కోర్టు ఈ స్థాయిలో కఠినంగా స్పందించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?