Jagadish Reddy : అధికారుల ఎప్పుడూ అందుబాటులో ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐదు రోజులుగా తెలంగాణ లో భారీ వర్షాలకు రుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలర్డ్ ప్రకటించారు అధికారులు. అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో నెలకొన్ని పరిస్థితులపై ఆరా తీశారు. అంతేకాకుండా.. ఎప్పుడూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు, గ్రామల మధ్య ఉన్న రోడ్లు వరద నీటికి తెగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలపై చర్చించారు. ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులతో టచ్లో ఉండాలని, ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇబ్బందులుకు పడుతున్న ప్రజలు కంట్రోల్ రూంకి కాల్ చేసి సహాయం పొందాలని జగదీష్ రెడ్డి సూచించారు.
Also Read
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
తాజావార్తలు
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!