Sabitha Indra Reddy: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు.. షీ టీమ్స్ ఏం చేస్తున్నాయి..!
- ఎంఎంటీఎస్ ట్రైన్ లో మహిళపై అత్యాచారయత్నం..
- బస్సులలో, ట్రైన్ లలో కూడా మహిళలకు భద్రత కరువైంది..
- రాష్ట్రంలో షీ టీమ్స్ ఏం చేస్తున్నాయి: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy: మేడ్చల్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో మహిళపై అత్యాచారయత్న ఘటనపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు. మహిళ కోచ్ లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచారం యత్నం చేశాడు.. ఆగంతుకుడు నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్ లోపలి నుంచి కిందకు దూకింది అని పేర్కొనింది. అమ్మాయికి గాయాలు పాలై చికిత్స కొనసాగుతుంది.. బస్సులో, ట్రైన్స్ లో కూడా మహిళలు భద్రత కరువైంది అని ఆరోపించింది. మహిళలపై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22 శాతం పెరిగినట్లు పలు నివేదికలు చెపుతున్నాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపింది.
Read Also: Minister Komatireddy: సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్..
Also Read
- Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
- Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
- Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
- Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
అయితే, మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలి అని సబితా ఇంద్రా రెడ్డి డిమాండ్ చేసింది. తక్షణమే బాధితురాలని ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు. ఇక, రాష్ట్రంలో షీ టీమ్స్ ఏమి చేస్తున్నాయి.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజకీయ వేదిక చేశారు.. వెంటనే, కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసులకు వదిలేయాలి అన్నారు. లక్ష కెమెరాలు కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ చేయవచ్చు.. కానీ, సెక్రటేరియట్ లో జరగాల్సిన కార్యకలాపాలు కమాండ్ కంట్రోల్ లో చేస్తున్నారు.. కంట్రోల్ ను పోలీసులకి అప్పగించి, శాంతి భద్రతలు కాపాడాలని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించింది.
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!