Damodar Raja Narasimha: మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదు.. అందరం సమానమే..!
- మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు సమావేశం..
- ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం..
- మాదిగలకు న్యాయం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు: మంత్రి రాజనర్సింహ
Damodar Raja Narasimha: కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. సుప్రీం కోర్టు తీర్పు అమలుపై చర్చ జరిగింది. ఈ మీటింగ్ కు మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.. మాదిగ జాతి మొత్తం సీఎంకి రుణపడి ఉంటది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్ నీ పెట్టారని మంత్రి దామోదర రాజనార్సింహ వెల్లడించారు.
Read Also: Building Collapse : కుప్పకూలిన బిల్డింగ్.. 12 మందికి గాయాలు.. విచారణకు ఆదేశించిన మేజిస్ట్రేట్
Also Read
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ఇక, మాదిగలకు న్యాయం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.. మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదు.. అందరం సమానమే అని మంత్రి దామోదర రాజనార్సింహా పేర్కొన్నారు. వర్గీకరణపై సీనియర్ అడ్వకేట్లతో అధ్యయనం చేయిస్తాం.. కమిటీ వేసి ఆర్డినెన్సు తేమని ముఖ్యమంత్రిని అడుగుతాం.. సీఎం రాగానే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. మాదిగ సమ్మేళనం, సభలు నిర్వహిద్దం.. దానికి సీఎంనీ పిలిచి సన్మానిద్దం అన్నారు. చర్మకారుల మొదటి సంఘం పెట్టింది మా నాన్న.. మేము చెప్పుకోము.. కొందరు చెప్పుకుంటారు అదే తేడా అని మంత్రి దామోదర రాజనార్సింహా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!