KTR: రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా- కేటీఆర్
- ASK KTR కార్యక్రమంలో కేటీఆర్
- కానీ తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాను- కేటీఆర్
- నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ని వదిలి పెట్టను- కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ASK KTR’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నానని కామెంట్స్ చేశారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.. ప్రతిరోజు తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Maharashtra Polls: ముంబైలో పోస్టర్లు కలకలం.. నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
Also Read
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
2025 నుంచి కేసీఆర్ విశ్వరూపం చూస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్కు వెళ్లడం కన్నా.. తనకు తెలంగాణలో ఉండడమే ఇష్టమని తెలిపారు. ఇప్పుడున్న జీహెచ్ఎంసీ స్వరూపం ఎలా మారుతుందో తెలియదు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
Nimmala Rama Naidu: అందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు: మంత్రి నిమ్మల
మూసీ పునరుజ్జీవనం దేశంలోనే అతిపెద్ద స్కాం.. హైడ్రా అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ టూల్ అని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి వాళ్ళ ఇళ్లు కూల్చుతున్నారని అన్నారు. కానీ పెద్దవాళ్ళ ఇళ్ల జోలికి రావట్లేదు.. ఇకపై పార్టీ బలోపేతం పై దృష్టి పెడతామని పేర్కొన్నారు. త్వరలో మహిళా, విద్యార్థి కమిటీలు వేస్తాము.. విలువలు లేని రాజకీయాలు మనం చేయలేము.. అవి ఎక్కువ కాలం ఉండవని కేటీఆర్ అన్నారు.
- Tags
- BRS
- CM Revanth
- congress
- ktr
- Politics
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!