Maharashtra Polls: ముంబైలో పోస్టర్లు కలకలం.. నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
- ముంబైలో పోస్టర్లు కలకలం
- నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ల వ్యవహారం ఎన్డీఏ కూటమిలో రాకరేపతున్నాయి. డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్కు సంబంధించిన పోస్టర్లు ముంబైలో కలకలం రేపుతున్నాయి. ముంబై బీజేపీ కార్యాలయం దగ్గర నవంబర్ 23న దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. ‘‘నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్’’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ పోస్టర్లు చర్చకు దారి తీశాయి.
ఇది కూడా చదవండి: Spain Floods: భారీ వరదలతో స్పెయిన్ అతలాకుతలం.. 100 మంది మృతి!
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో శివసేన, ఎన్సీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మూడు పార్టీలు సీట్లు పంచుకుని ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. అయితే తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా తేల్చలేదు. ఫలితాలు తర్వాత అధిష్టానం డిసైడ్ చేస్తుందని నేతలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ముంబై బీజేపీ ఆఫీస్ దగ్గర మాత్రం ఫడ్నవిస్ నవంబర్ 23న ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. తాజాగా ఎన్డీఏ కూటమిలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Vikarabad: దారుణం.. మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. పోటాపోటీగా రెండు కూటమిలు తలపడుతున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ మరోసారి అధికారం కోసం ప్రయత్ని్స్తుండగా.. ప్రతిపక్షం అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. మరి ప్రజలు ఎటు వైపు ఉన్నారన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Nimmala Rama Naidu: జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!