Maharashtra Polls: ముంబైలో పోస్టర్లు కలకలం.. నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
- ముంబైలో పోస్టర్లు కలకలం
- నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ల వ్యవహారం ఎన్డీఏ కూటమిలో రాకరేపతున్నాయి. డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్కు సంబంధించిన పోస్టర్లు ముంబైలో కలకలం రేపుతున్నాయి. ముంబై బీజేపీ కార్యాలయం దగ్గర నవంబర్ 23న దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. ‘‘నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్’’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ పోస్టర్లు చర్చకు దారి తీశాయి.
ఇది కూడా చదవండి: Spain Floods: భారీ వరదలతో స్పెయిన్ అతలాకుతలం.. 100 మంది మృతి!
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో శివసేన, ఎన్సీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మూడు పార్టీలు సీట్లు పంచుకుని ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. అయితే తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా తేల్చలేదు. ఫలితాలు తర్వాత అధిష్టానం డిసైడ్ చేస్తుందని నేతలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ముంబై బీజేపీ ఆఫీస్ దగ్గర మాత్రం ఫడ్నవిస్ నవంబర్ 23న ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. తాజాగా ఎన్డీఏ కూటమిలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Vikarabad: దారుణం.. మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. పోటాపోటీగా రెండు కూటమిలు తలపడుతున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ మరోసారి అధికారం కోసం ప్రయత్ని్స్తుండగా.. ప్రతిపక్షం అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. మరి ప్రజలు ఎటు వైపు ఉన్నారన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Nimmala Rama Naidu: జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!