KTR: డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమి లేదు..
- డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమి లేదు..
- కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైంది..
- సీఎం అనే వ్యక్తి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ చాలా ఆటుపోట్లు ఎదుర్కుందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, కేసీఆర్ అనారోగ్య పాలవడం, కవిత జైలుకు వెళ్లడం, మా పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అయినా మాతో పాటే ఉన్న కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని విషయాల్లో విఫలమైంది.. ఈ ప్రభుత్వంలో కేవలం ఎనుముల బ్రదర్స్ కు మాత్రమే లాభం జరిగింది అని ఆరోపించారు. ఈ ప్రభఉత్వం ఒక్కటి కూడా పాజిటివ్ పని చేయలేదు అని కేటీఆర్ అన్నారు.
Read Also: Jupally Krishna Rao: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ది
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ఇక, సీఎం అనే వారు రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి.. కానీ, కానీ దివాళా దిశగా తీసుకెళ్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఇంగ్లీషు వచ్చిన కొత్త పీఆర్ఓలను పెట్టుకున్నాడు.. తెలంగాణ ఫాలింగ్ జరుగుతుంటే.. రైజింగ్ అని అంటున్నాడని పేర్కొన్నారు. అప్పులు అని తన అసమర్దతను చెప్పుకుంటున్నారు.. ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దు.. సంవత్సర కాలం ఆగండి అని మా కేసీఆర్ చెప్పారు.. ఈ సంవత్సరంలో సాధించిన విజయాలు చెప్పట్లేదు.. హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పకుండా.. అప్పుల గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు.. నేను రేపో ఎల్లుండో రాహుల్ గాంధీకి లేఖ రాస్తాను.. అశోక్ నగర్ కు వచ్చి విద్యార్థులను మోసం చేసాడు రాహుల్.. తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు స్టార్ట్ అయ్యాయి.. ఆటో డ్రైవర్లతో పాటు ఎంతో మంది విద్యార్థులు సైసైడ్ చేసుకుంటున్నారు..అవన్నీ ప్రభుత్వ హత్యలే అని కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!