Hyderabad: జీహెచ్ఎంసీ ప్రజావాణిలో చిన్నారుల ఫిర్యాదు..
- జీహెచ్ఎంసీ ప్రజావాణిలో చిన్నారుల ఫిర్యాదు..
- కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని పోలీసులు, అధికారులు కాపాడారు..
- పార్క్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇవ్వమని కోరిన చిన్నారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా వాణిలో చిన్నారులు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలని అధికారులకు విన్న విన్నవించారు. ఇన్ని రోజుల పాటు కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని పోలీసులు, అధికారులు కాపాడారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ చిన్నారులు మాట్లాడుతూ.. మూసాపేట మొత్తంలో పిల్లలు ఆడుకోవడానికి ఒక్క పార్కు కూడా లేదు అని తెలిపారు.
Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
Also Read
అయితే, ఆంజనేయ నగర్ లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు అని ఆ చిన్నారులు తెలిపారు. అధికారులు, పోలీసులు కలిపి పార్కు స్థలాన్ని కాపాడారు.. ఆ స్థలంలో పార్కు డెవలప్ చేసేందుకు గతంలో 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు.. డబ్బులు రిలీజ్ చేయకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి.. అధికారులు డబ్బులిస్తే పార్కు నిర్మాణం అవుతుంది అన్నారు. మేమంతా ఫ్రెండ్స్ తో కలిసి పార్కులో ఆడుకోవచ్చు అని ప్రజావాణిలో చిన్నారులు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!