Honor Killing : నీరజ్ను చంపింది బావమరుదులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని షాహినాథ్ గంజ్లో నిన్న సాయంత్రం చోటు చేసుకు పరవుహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అయితే.. నీరజ్ పన్వార్ అనే యువకుడిపై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపి కర్ణాటక గుడిమత్కల్ లో నిందితులను పోలీసులు గుర్తించారు. నీరజ్ అనే యువకుడినీ కిరాతకంగా హతమార్చింది.. ఆయన బావమరుదులు, స్నేహితులేనని గుర్తించి.. వారిని కర్ణాటక గుడిమిత్కల్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నీరజ్ ను హత్య చేసిన వెంటనే కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి నిందితులు పరారయ్యారు. యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంజన కజిన్ బ్రదర్స్ ను, వారి స్నేహితులను కర్ణాటక గుడిమత్కల్ నుండి హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చారు.
అయితే.. నిన్న రాత్రి కొల్సివడలో ఉన్న తాత జగదీష్ పన్వార్తో కలిసి వెళ్తుండగా నీరజ్ పన్వార్పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తాత జగదీశ్ పన్వార్ కళ్లముందే దారుణం జరిగింది. నీరజ్ తల, మెడ, ఛాతీ భాగంలో శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్యా చేశారని పోలీసుల ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మొత్తం ఇప్పటికే 10మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ & శాహినాడ్ క్రైం & డీసీపీ పార్టీ క్రైమ్ టీమ్ నాలుగు పోలీస్ బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం