Swimming Deaths: యాచారంలో విషాదం…ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈత సరదా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు రావడంతో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు..మరో కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఈతకు వెళ్ళారు. వీరంతా చెరువులో పడి మరణించారు. విషయం తెలిసిన గ్రామస్తులు చెరువులోకి దిగి చనిపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమరిన్(14), ఖలేదు(12) రెహాన (10), ఇమ్రాన్ (9) లను మృతులుగా గుర్తించారు.
యాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో, ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అతని బంధువులు గొల్లగూడలోని దర్గాకు వెళ్లారు ప్రార్థన పూర్తయిన తర్వాత నలుగురు పిల్లలు
1) MD కహ్లీద్ s/o కాసిం, వయస్సు: 12 సంవత్సరాలు, Occ: 8 వ తరగతి, కులం: ముస్లిం,
2) కం. Md సమ్రీన్ D/o కాసిం, వయస్సు :14 yrs, Occ: 10వ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు
3) Md. రెహాన్ s/ o రజాక్, వయస్సు: 10 అవును Occ: 5 వ తరగతి,
4) Sk ఇమ్రాన్ s/o హుస్సేన్ , వయస్సు: 09 సంవత్సరాలు ఈతకు వెళ్లారు.
Also Read
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
వీరంతా గొల్లగూడ రెవెన్యూ పరిధిలోని ఎర్రకుంట ట్యాంక్ను సందర్శించి మార్గమధ్యంలో ఇంటికి తిరిగివస్తుండగా పై మృతులు చొక్కాలు తొలగించి ఈతలో పాల్గొన్నారు. ఈత కొట్టడం, నీటిలో మునిగిపోవడం ఎవరికీ తెలియదు. అనంతరం 2 గంటల సమయంలో గ్రామస్థుడు అనమోని కృష్ణయ్య వారి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. తదుపరి విచారణ నిమిత్తం వారి మృతదేహాలను ఓజీహెచ్ మార్చురీకి తరలించనున్నారు.
Read Also: US Senator: ఆధునిక భారతదేశంలో 1984 చీకటి సంవత్సరం
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు వెనక చక్రం కింద పడి బైక్ పై ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందింది. చర్మాస్ ఎదురుగా ఘటన జరిగింది. సరుర్ నగర్ ప్రాంతానికి చెందిన మృతురాలు రమణమ్మ ( 48 ) అక్కడికక్కడే మృతి చెందింది. బస్సుని ఎడమ వైపు ఓవర్ టేక్ చేసింది బైక్..దీంతో అదుపు తప్పి బసు వెనక చక్రాల కింద పడి రమణమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: BJP Satyakumar : రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు బేజారు కేంద్రాలుగా మారాయి
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!