Swimming Deaths: యాచారంలో విషాదం…ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈత సరదా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు రావడంతో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు..మరో కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఈతకు వెళ్ళారు. వీరంతా చెరువులో పడి మరణించారు. విషయం తెలిసిన గ్రామస్తులు చెరువులోకి దిగి చనిపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమరిన్(14), ఖలేదు(12) రెహాన (10), ఇమ్రాన్ (9) లను మృతులుగా గుర్తించారు.
యాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో, ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అతని బంధువులు గొల్లగూడలోని దర్గాకు వెళ్లారు ప్రార్థన పూర్తయిన తర్వాత నలుగురు పిల్లలు
1) MD కహ్లీద్ s/o కాసిం, వయస్సు: 12 సంవత్సరాలు, Occ: 8 వ తరగతి, కులం: ముస్లిం,
2) కం. Md సమ్రీన్ D/o కాసిం, వయస్సు :14 yrs, Occ: 10వ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు
3) Md. రెహాన్ s/ o రజాక్, వయస్సు: 10 అవును Occ: 5 వ తరగతి,
4) Sk ఇమ్రాన్ s/o హుస్సేన్ , వయస్సు: 09 సంవత్సరాలు ఈతకు వెళ్లారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
వీరంతా గొల్లగూడ రెవెన్యూ పరిధిలోని ఎర్రకుంట ట్యాంక్ను సందర్శించి మార్గమధ్యంలో ఇంటికి తిరిగివస్తుండగా పై మృతులు చొక్కాలు తొలగించి ఈతలో పాల్గొన్నారు. ఈత కొట్టడం, నీటిలో మునిగిపోవడం ఎవరికీ తెలియదు. అనంతరం 2 గంటల సమయంలో గ్రామస్థుడు అనమోని కృష్ణయ్య వారి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. తదుపరి విచారణ నిమిత్తం వారి మృతదేహాలను ఓజీహెచ్ మార్చురీకి తరలించనున్నారు.
Read Also: US Senator: ఆధునిక భారతదేశంలో 1984 చీకటి సంవత్సరం
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు వెనక చక్రం కింద పడి బైక్ పై ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందింది. చర్మాస్ ఎదురుగా ఘటన జరిగింది. సరుర్ నగర్ ప్రాంతానికి చెందిన మృతురాలు రమణమ్మ ( 48 ) అక్కడికక్కడే మృతి చెందింది. బస్సుని ఎడమ వైపు ఓవర్ టేక్ చేసింది బైక్..దీంతో అదుపు తప్పి బసు వెనక చక్రాల కింద పడి రమణమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: BJP Satyakumar : రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు బేజారు కేంద్రాలుగా మారాయి
తాజావార్తలు
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!