Diwali celebrations: దీపావళి వేడుకల్లో అపశృతి.. భారీగా ఆస్పత్రుల్లో చేరిక
Diwali celebrations: దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టపాసులు కాలుస్తూ.. దీపాలతో ఇండ్లన్నీ కాంతులతో విరజిల్లాయి. కుటుంబాల్లో ఆనంద కాంతులు వెలగాయి. కుటుంబం మొత్తం టపాసులు కాలుస్తూ నగరాల్లో సందడి వాతావరణం కనిపించింది. అయితే పలుచోటు టపాసులు కాలుస్తూ జరిగిన సంఘటనలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. టపాసులు కాలుస్తూ చాలామంతి పిల్లలకే గాయాలయ్యాయి. కొందరికి తీవ్ర గాయాలు కాగా ఏపీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తూ బాలుడు చనిపోయాడు. ఈఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also: Anand Mahindra: చర్చిల్కు ఇదే సమాధానం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
Also Read
- Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
- Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
దీపావళి వేడుకల్లో టపాసుల ఘటనలతో భాగ్యనగరంలో పలువురు గాయపడ్డారు. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడగా, ఉస్మానియా, సరోజినీ దేవి కంటి ఆస్పత్రులకు బాధితులు క్యూ కట్టారు.గాయపడ్డ వారిలో అత్యధిక మంది చిన్నారులు ఉన్నారు. నగరంలో పటాకులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు…బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని, సరోజినీ దేవి ఆసుపత్రికి క్యూ.. ఇప్పటికే 41మంది ఔట్ పేషంట్స్ రాగా.. ఆస్పత్రిలో చేరిన 19 మంది బాధితులు, ఇద్దరికి కంటి ఆపరేషన్ పూర్తి, ముగ్గురు పిల్లలకి సీరియస్, దీపావళి వేడుకల్లో గాయాలైనవారికి చికిత్స కోసం ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేశామని సరోజని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎక్కువ కేసులు వచ్చినా సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బాధితుల్లో 5 మందికి సీరియస్ గా ఉందన్నారు. దీంతో.. ముగ్గురిని వేరే ఆసుపత్రికి రిఫర్ చేశామని, గాయపడ్డ వారిలో చిన్న పిల్లలే అధికంగా ఉన్నట్లు.. మరోవైపు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ లో కూడా 20 మంది వరకు గాయపడి వచ్చారు వాళ్లకి చికిత్స చేసి పంపినట్టు వైద్యులు తెలిపారు. దివాళీ పండుగను పురస్కరించుకొని ముందస్తు చర్యలు చేపట్టామని సరోజిని దేవి సివిల్ సర్జన్ నజఫీ బేగం తెలిపారు. ఇందులో భాగంగా.. ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు వైద్యులు, సిబ్బందిని పెట్టినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Ranabaali : లక్షకు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతున్న “రణబాలి” ‘ఏందయ్య సామీ..’ సాంగ్/
-
Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?
-
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
-
Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
-
Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!