Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ
Mother Agony: రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గం చిత్రపురి కాలనిలో ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటా హుటిన బాలుడ్ని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలుడి పరిస్థి తీవ్రంగా ఉందని వైద్యుల తెలుపడంతో ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు.. భర్త కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆతల్లికి కొడుకు పరిస్థితి కూడా ఇలాఉండటంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగింది…
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చిత్రపురి కాలనీలోని చిత్రపురి HIG-5- 705 లో సాయి శ్రావణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి జీవాన్ష్ అనే బాలుడు వున్నాడు. HIG లో మెంటనెన్స్ మేనేజర్ గా సాయి పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంలో మృత్యువు కబలించింది. సాయి మృతువాత పడ్డాడు. దీతో శ్రావణి షాక్ లోకి వెళ్లి పోయింది. తన భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో వున్న కుటుంబానికి జీవాన్ష్ ను కోసం బతకాలని పించింది. తను పెరిగి పెద్దై తనను పోషించి తల్లికి అండగా ఉండాటనే నమ్మకంతో వున్న ఆతల్లికి మళ్లీ తీరని సోకంలో మునిగింది. అదే తన కొడుకు జీవాన్ష్. జీవాన్ 5-6 బ్లాక్ మధ్యలో కూర్చొని ఆడుకుంటున్న సమయంలో సెల్లార్ నుండి పైకి వచ్చిన కారు బాలుని తలకు తాకుతూపోయింది. దీంతో జీవాన్ష్ కు తీవ్ర గాయాలయ్యాయి. జీవాన్ష్ అకమ్మారక స్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు హుటిన జీవాన్ష్ ను ఆసుప్రతికి తరలించారు. అయితే జీవాన్ష్ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే బాలుడి తండ్రి సాయి మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో వెళ్లిపోయింది. ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబానికి మరో దెబ్బ తగలడంతో తల్లిడిల్లుతున్న ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వుండి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి బాధ వర్ణతీతంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్
తాజావార్తలు
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!