Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Agony: రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గం చిత్రపురి కాలనిలో ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటా హుటిన బాలుడ్ని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలుడి పరిస్థి తీవ్రంగా ఉందని వైద్యుల తెలుపడంతో ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు.. భర్త కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆతల్లికి కొడుకు పరిస్థితి కూడా ఇలాఉండటంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగింది…
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చిత్రపురి కాలనీలోని చిత్రపురి HIG-5- 705 లో సాయి శ్రావణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి జీవాన్ష్ అనే బాలుడు వున్నాడు. HIG లో మెంటనెన్స్ మేనేజర్ గా సాయి పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంలో మృత్యువు కబలించింది. సాయి మృతువాత పడ్డాడు. దీతో శ్రావణి షాక్ లోకి వెళ్లి పోయింది. తన భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో వున్న కుటుంబానికి జీవాన్ష్ ను కోసం బతకాలని పించింది. తను పెరిగి పెద్దై తనను పోషించి తల్లికి అండగా ఉండాటనే నమ్మకంతో వున్న ఆతల్లికి మళ్లీ తీరని సోకంలో మునిగింది. అదే తన కొడుకు జీవాన్ష్. జీవాన్ 5-6 బ్లాక్ మధ్యలో కూర్చొని ఆడుకుంటున్న సమయంలో సెల్లార్ నుండి పైకి వచ్చిన కారు బాలుని తలకు తాకుతూపోయింది. దీంతో జీవాన్ష్ కు తీవ్ర గాయాలయ్యాయి. జీవాన్ష్ అకమ్మారక స్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు హుటిన జీవాన్ష్ ను ఆసుప్రతికి తరలించారు. అయితే జీవాన్ష్ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే బాలుడి తండ్రి సాయి మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో వెళ్లిపోయింది. ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబానికి మరో దెబ్బ తగలడంతో తల్లిడిల్లుతున్న ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వుండి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి బాధ వర్ణతీతంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!