Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Agony: రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గం చిత్రపురి కాలనిలో ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటా హుటిన బాలుడ్ని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలుడి పరిస్థి తీవ్రంగా ఉందని వైద్యుల తెలుపడంతో ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు.. భర్త కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆతల్లికి కొడుకు పరిస్థితి కూడా ఇలాఉండటంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగింది…
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చిత్రపురి కాలనీలోని చిత్రపురి HIG-5- 705 లో సాయి శ్రావణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి జీవాన్ష్ అనే బాలుడు వున్నాడు. HIG లో మెంటనెన్స్ మేనేజర్ గా సాయి పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంలో మృత్యువు కబలించింది. సాయి మృతువాత పడ్డాడు. దీతో శ్రావణి షాక్ లోకి వెళ్లి పోయింది. తన భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో వున్న కుటుంబానికి జీవాన్ష్ ను కోసం బతకాలని పించింది. తను పెరిగి పెద్దై తనను పోషించి తల్లికి అండగా ఉండాటనే నమ్మకంతో వున్న ఆతల్లికి మళ్లీ తీరని సోకంలో మునిగింది. అదే తన కొడుకు జీవాన్ష్. జీవాన్ 5-6 బ్లాక్ మధ్యలో కూర్చొని ఆడుకుంటున్న సమయంలో సెల్లార్ నుండి పైకి వచ్చిన కారు బాలుని తలకు తాకుతూపోయింది. దీంతో జీవాన్ష్ కు తీవ్ర గాయాలయ్యాయి. జీవాన్ష్ అకమ్మారక స్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు హుటిన జీవాన్ష్ ను ఆసుప్రతికి తరలించారు. అయితే జీవాన్ష్ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే బాలుడి తండ్రి సాయి మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో వెళ్లిపోయింది. ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబానికి మరో దెబ్బ తగలడంతో తల్లిడిల్లుతున్న ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వుండి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి బాధ వర్ణతీతంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!