Maheshwar Reddy: బీజేపీకి ఉన్నది 5 శాతం ఓటింగే.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీకి ఉన్నది 5 శాతం ఓటింగ్ మాత్రమే… రాష్ట్రంలో టీఆర్ఎస్కి అసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు.. మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ మీద ఆయన చేసిన కామెంట్స్ క్షమించలేనివి.. కానీ, మర్రి శశిధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చే పరిధి ఏఐసీసీది అన్నారు.. బయటకు వెళ్లివాళ్లను సస్పెండ్ చేయడం కంటే.. వాళ్లను కన్విన్స్ చేసుకోవాలని సూచించారు..క్రమశిక్షణ కమిటీ ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అన్నట్టు వ్యవహరిస్తోంది.. కొందరిని బహిష్కరించి.. కొందరిని పట్టించుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు..
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
ఇక, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా చాలా విషయాలు మాట్లాడారు.. అన్నింటిపై పార్టీ సమీక్ష సమావేశంలో చర్చ చేస్తామన్నారు మహేశ్వర్రెడ్డి.. అనేక అంశాలు చర్చ చేయాల్సి ఉంది.. జగ్గారెడ్డి లాగా మేం బయట మాట్లాడలేమన్న ఆయన.. కోమటిరెడ్డి షోకాజ్ నోటీసులకి రిప్లై ఇచ్చారు.. ఎంపీ కదా అని ఆలోచిస్తున్నట్టు ఉందన్నారు.. ఆ విషయం పెండింగ్లో ఉందని.. శశిధర్ రెడ్డికి కూడా నోటీసు ఇస్తే బాగుంటుందన్నారు.. జగ్గారెడ్డి మాట్లాడేది తప్పో.. ఒప్పో అనేది చెప్పలేన్నారు.. మరోవైపు.. టీఆర్ఎస్, బీజేపీ రెండూ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్పై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.. ఏదేమైనా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం మాత్రం కాంగ్రెస్ పార్టీయే అన్నారు మహేశ్వర్రెడ్డి..
తాజావార్తలు
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!