Jaggareddy: బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీలు చూస్తే సినిమాలు చూడాల్సిన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaggareddy: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి సంచలనంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని అన్నారు. బీజేపీ..టీఆర్ఎస్ రాజకీయ పార్టీలుగా కాకుండా కార్పొరేటర్ వ్యవస్థగా పమి చేస్తున్నాయని ఆరోపించారు. మోడీ ఈ ఎనిమిది ఏండ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేవు.. పెట్రో ధరలు పెరిగాయి.. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు దిక్కు లేదని ఆరోపించారు. లక్ష రుణమాఫీ లేదు, 57 ఏండ్ల వాళ్లకు పెన్షన్ అన్నారు అది లేదని అన్నారు. బీజేపీ..టీఆర్ఎస్ మీడియా ఎట్రాక్ట్ ఎలా చేయాలని చూస్తున్నారని అన్నారు. మీడియా ని డైవర్ట్ చేయడం ఎలా అనే దానిలోని ఉన్నాయని ఆరోపించారు.
Read also: Safest investment Plan: సురక్షితమైన పెట్టుబడికి సరైన మార్గం విజయవాడ హైవే
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
బీజేపీ..టీఆర్ఎస్ ఇద్దరు హోంశాఖను పెట్టుకుని పొలిటికల్ డ్రామా కంపనీ నడిపిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని ఇద్దరు ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు పోటీ పడి ప్రజలకు మేలు చేస్తున్నారా అంటే అది లేదన్నారు. చెండాలమైన రాజకీయం చేస్తున్నాయి బీజేపీ..టీఆర్ఎస్ పార్టీలని అన్నారు. విభజన జరిగితే ఎదో అయిపోతుంది అని కలలు కన్నారు విద్యార్థులు అని ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్ర పాలన చేస్తున్నాయి టీఆర్ఎస్.. బీజేపీలు అంటూ నిప్పులు చెరిగారు. రైతుల సంగతి అడిగే వాళ్ళే లేరని అన్నారు. ఒకరిని ఒకరు గిచ్చుకుంటున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ..టీఆర్ఎస్ తిట్టుకునుడు.. కొట్టుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి..? అని ప్రశ్నించారు. సొంత పంచాయతీలు రెక్కువ అయ్యాయి.. రెండు పార్టీలకు అంటూమండిపడ్డారు. బీజేపీ..టీఆర్ఎస్ పంచాయతీలు చూస్తే చాలు.. సినిమాలు చూడాల్సిన అవసరం లేదన్నారు. కవిత..అరవింద్ లు రైతుల కోసం కొట్లాడుతున్నారా? విద్యార్థల కోసం కొట్లాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలు వదిలేసి.. సొంత దుకాణాలు పెట్టారని ఎద్దేవ చేశారు.
Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!