Safest investment Plan: సురక్షితమైన పెట్టుబడికి సరైన మార్గం విజయవాడ హైవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బులు సంపాదించడం, భవిష్యత్తు కోసం దాచుకోవడం, సరైన చోట పెట్టుబడి పెట్టడం అనేది చాలా తెలివైన ప్రయత్నం.మీరు దాచుకున్న డబ్బుతో స్థిరాస్తిని కొనుగోలు చేస్తే, అది చాలా సురక్షితమైన పెట్టుబడి అవుతుంది.హైదరాబాద్లో స్థిరాస్తిని ఎక్కడ కొనుగోలు చేయాలి అనేదే చాలామందికి అర్థం కావటంలేదు. మీరు కూడా ఇలాంటి సందిగ్ధంలో ఉంటే, మీ సందిగ్ధానికి సరైన సమాధానం విజయవాడ- హైదరాబాద్లోను కలిపే సువిశాలమైన నేషనల్ హైవే. ఈ కారిడార్ అంచెలంచెలుగా అభివృద్ది చెందుతున్నది.హైదరాబాద్ తూర్పు వైపున అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలే దీనికి నిదర్శనం.
Read Also: TRS MLAs Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు నోటీసుల్లో గందరగోళం..
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
విజయవాడ కారిడార్ ఎల్బీ నగర్ నుండి ప్రారంభమై హయత్ నగర్, చౌటుప్పల్ మరియు సూర్యాపేట మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని కలుపుతుంది. కేంద్రప్రభుత్వం విజయవాడ హైవేని ఆరు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆరు లేన్ల హైవేకు చేరువలో ఉండటం అంటే, మీ స్థిరాస్తి అన్ని విధాలా అభివృద్ధికి నోచుకున్నట్లే, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక పథకాలను రచించి అమలు పరుస్తున్నది. దండు మల్కాపూర్ వద్ద ఉన్న MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడుచున్నది. అనేక కంపెనీలు ఇప్పటికే తమతమ స్థలాలను అభివృద్ధి చేయటం మొదలు పెట్టాయి.

ఈ ఏరియాలో మానవవనరుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని 2022 సంవత్సరాంతంలో ప్రారంభించారు మంత్రి కె.తారక రామారావు. త్వరలో ప్రారంభించనున్న తెలంగాణ ప్రభుత్వ గ్రోత్ ఇన్ డిస్పర్సన్ (GRID) విధానం ద్వారా ఈ ప్రాంతమంతా ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చెందబోతుంది. తత్ఫలితంగా ఇక్కడ వేలాదిమందికి కొత్త ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. కంపెనీలు క్యాంపస్ లను ఈ ప్రాంతంలో నెలకొల్పేందుకు సన్నద్ధమౌతున్నాయి.

ఇప్పుడు ఎల్బీ నగర్ ప్రాంతం హైటెక్ సిటీ కోకాపేట్ కారిడార్ తో పోటీ పడుతున్నది. ఈ ప్రాంతంలో పెట్టే పెట్టుబడులపై వచ్చే రాబడి అత్యంత ఆకర్షణీయంగా మారనుంది. ఈ ప్రాంతం నగరంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతున్నది. విజయవాడ హైవేకి చేరువలో తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలనే వారికి ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా వుంటుంది. అన్ని సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటుచేయబోతున్నాయి. దీంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవడానికి అనువైన ప్రాంతం కాబోతుంది.
Read Also:Tollywood: ముదురుతున్న ‘వారసుడు’ వివాదం.. రిలీజ్ వాయిదా పడుతుందా?
తాజావార్తలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!