Ambulances: 466 అత్యవసర సేవల వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR launched 466 emergency service vehicles: తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్లో 108 అంబులెన్స్లు, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. 204 కొత్త 108 అంబులెన్స్లు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో ఈ వాహనాలను కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 75 వేలకు ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. 2014లో 321 అంబులెన్స్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 455కి చేరుకుంది. 108 అత్యవసర అంబులెన్స్ ప్రతిస్పందన సమయం 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గింది. ప్రత్యేక అత్యవసర 108 అంబులెన్స్లు 2014లో లేవు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 108 ప్రత్యేక అంబులెన్స్లను అందించింది.
Read also: HYD ED Raids: హైద్రాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. రంగంలోకి 15 బృందాలు
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
నవజాత శిశువులకు జిల్లాకు ఒకటి చొప్పున అంబులెన్స్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్క అంబులెన్స్ కూడా ఉండేది కాదు. GPS మరియు MDT ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ఈ అంబులెన్స్ ద్వారా ప్రతిరోజూ 2 వేల ఎమర్జెన్సీ కేసులకు సేవలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 44 లక్షల 60 వేల మందికి సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో అమ్మఒడి వాహనాలు లేవు. కేసీఆర్ కిట్లో భాగంగా ప్రభుత్వం 300 వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు ఈ అంబులెన్స్ సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల మంది గర్భిణులకు సేవలందించారు. తెలంగాణలో పరమపద వాహనాలు అందుబాటులో లేవు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు సగటున 35 మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 74 వేల మరణాలకు సేవలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Skanda: ఇద్దరు టెర్రిఫిక్ డాన్సర్లు చిందేస్తే… తెర చిరిగిపోద్ది
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!