Ambulances: 466 అత్యవసర సేవల వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR launched 466 emergency service vehicles: తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్లో 108 అంబులెన్స్లు, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. 204 కొత్త 108 అంబులెన్స్లు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో ఈ వాహనాలను కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 75 వేలకు ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. 2014లో 321 అంబులెన్స్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 455కి చేరుకుంది. 108 అత్యవసర అంబులెన్స్ ప్రతిస్పందన సమయం 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గింది. ప్రత్యేక అత్యవసర 108 అంబులెన్స్లు 2014లో లేవు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 108 ప్రత్యేక అంబులెన్స్లను అందించింది.
Read also: HYD ED Raids: హైద్రాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. రంగంలోకి 15 బృందాలు
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
నవజాత శిశువులకు జిల్లాకు ఒకటి చొప్పున అంబులెన్స్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్క అంబులెన్స్ కూడా ఉండేది కాదు. GPS మరియు MDT ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ఈ అంబులెన్స్ ద్వారా ప్రతిరోజూ 2 వేల ఎమర్జెన్సీ కేసులకు సేవలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 44 లక్షల 60 వేల మందికి సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో అమ్మఒడి వాహనాలు లేవు. కేసీఆర్ కిట్లో భాగంగా ప్రభుత్వం 300 వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు ఈ అంబులెన్స్ సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల మంది గర్భిణులకు సేవలందించారు. తెలంగాణలో పరమపద వాహనాలు అందుబాటులో లేవు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు సగటున 35 మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 74 వేల మరణాలకు సేవలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Skanda: ఇద్దరు టెర్రిఫిక్ డాన్సర్లు చిందేస్తే… తెర చిరిగిపోద్ది
తాజావార్తలు
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!