Telangana Bjp: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రాబోయే రోజుల్లో కమలదళం దూకుడు పెంచుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది.2023 ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే స్కెచ్చేస్తోంది. మరో వైపు బీజేపీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జూలైలో జరగబోతున్నాయి.
దీనికి సబంధించి కమలదళం ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది. తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్గా ఫోకస్ చేసింది. ఎలాగైనా కాషాయ జెండా ను ఎగిరే యాలని వ్యూహ రచన చేస్తున్నారు.. తరచూ నేతలు రాష్ట్ర పర్యటనలకు వస్తున్నారు. తెలంగాణ లో పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష చేస్తున్నారు. ఓవైపు భరోసా ఇస్తూనే… కొత్తవారిని పార్టీలోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. మే నెలలోనే మోడీ సహా ముగ్గురు ముఖ్య నేతలు రాష్ట్రానికి వచ్చారు.
Also Read
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
మరోవైపు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్లోనే పెట్టాలని దాదాపు నిర్ణయించింది హైకమాండ్. రాష్ట్ర బిజెపికి సంకేతాలు కూడా ఇచ్చింది. దీంతో సమావేశాల వేదిక పై ఇక్కడి నేతలు చర్చిస్తున్నారు. హైటెక్స్ తో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గర్లో ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
ప్రధానితో పాటు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరు అవుతారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కాబట్టి.. ఇప్పటినుంచే కసరత్తు మొదలైంది. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగితే బిజెపి కి ప్లస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు. దీనిపై వారం పది రోజుల్లో పూర్తి క్లారిటీ రాసుంది. మరో విడత ప్రజాసంగ్రామ యాత్రకు రెడీ అవుతున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. రెండు మార్లు చేసిన యాత్ర సక్సెస్ కావడంతో మరోసారి జనంలోకి వెళ్ళి టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. మూడోసారి యాత్రపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, పార్టీలోకి చేరేవారిని వెంటనే చేర్చుకోవాలని ఇటీవల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.
Srinidhi Shetty: ‘నాకు డబ్బే ముఖ్యం’ అంటూ బాంబ్ పేల్చేసిందిగా
తాజావార్తలు
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
-
Raghava Lawrence : ఆలు లేదు, చూలు లేదు.. పదవి పేరు డిప్యూటీ సీఎం!
-
Guinness World Records Village: 80 ఏళ్లకైనా జుట్టు నల్లగానే.. ఆ రహస్యం ఏమిటి?
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!