Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రకు 3 రోజుల విరామం.. మళ్లీ 27న మక్తల్ నుంచి షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలుపెరిగాయి. సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలైంది. 117 మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఐదు నెలలు పాదయాత్ర చేస్తారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసేలా రూట్మ్యాప్ రూపొందించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంతో కర్ణాటక, ఏపీ అనంతరం భారత్ జోడో యాత్ర నిన్న తెలంగాణకు చేరింది.
Read also:Bumper Offer: నాన్వెజ్ ప్రియులకు బంపరాఫర్.. మటన్ కొంటే చికెన్ ఫ్రీ..!
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
కృష్ణా నది బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మక్తల్ లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతంతో తెలంగాణలో పాదయాత్ర మొదలుపెట్టిన రాహుల్ గాంధీ దారి పొడవునా స్థానికులను పలుకరిస్తూ యాత్ర నిర్వహించారు. కుశల ప్రశ్నలు వేస్తూ.. క్షేమ సమాచారాలు… సమస్యలు అడిగి తెలుసుకుంటూ స్థానికులతో మమేకం అయ్యారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి శంషాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల తర్వాత గ్యాప్ తర్వాత ఈ నెల 27 న తిరిగి రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు దీపావళి పండుగ సందర్భంగా 3 రోజులు విరామం ప్రకటించారు. ఈనెల 26న AICC కార్యాలయంలో జరిగే ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తిరిగి ఈనెల 27న ఉదయం 6గంటలనుండి తెలంగాణలో యాత్రను ప్రారంభిస్తారు. తెలంగాణలో వచ్చే నెల 8వ తేదీ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది.
TTD : రికార్డు స్థాయిలో తిరుమలేశుడి హుండీ ఆదాయం
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!