Bandi sanjay: నేను మాట్లాడింది తెలంగాణ యాసే.. మహిళాకమిషన్ కు బండిసంజయ్ వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే మాట్లాడినా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఇవాల హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. బండి సంజయ్ తన వివరణలో కవితను ఉద్దేశించి మాట్లాడిన మాటలను సమర్థించుకున్నారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే తాను మాట్లాడినట్లు సమాధానం ఇచ్చారు. తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగిందని, తెలంగాణలో సామెతను మాత్రమే నేను అన్నానని బండి సంజయ్ అన్నారు. నేను తప్పు చేయనప్పుడు వెళ్లాల్సిందే నని కమిషన్ ముందుకు వెళ్ళాను అని చెప్పుకొచ్చారు.
Read also: Men forever young: అబ్బాయిలు నిత్య యవ్వనంగా ఉండేందుకు ఇవి తినండి
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
ఇక మంత్రి కేటీఆర్ పై సంజయ్ ఫైర్ అయ్యారు. ఇంటర్ పిల్లలు ఎందుకు చనిపోయారు? ధరణి వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారు? స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చనిపోయారు? ఇవన్నీ ఆయన శాఖ పరిధిలోనివే కదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడి, సీబీఐ, బీజేపీ, సంస్థల మరి? అంటూ సెటైర్ వేశారు. మంచి జరిగితే తన వల్ల అంటాడు.. తప్పు జరిగితే ఇతరుల మీద తోస్తాడు అంటూ వ్యంగాస్త్రం వేశారు. మహిళా కమిషన్ గౌరవ ప్రదమైన సంస్థ, వాళ్ళు అడిగిన ప్రశ్నలు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. రేణుక వాళ్ళ అన్న BRS పార్టీ నేత, ఆయన్ను అరెస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జి తో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ఇన్నీ ఏళ్ల నుండి పనిచేస్తుంటే దొంగను ఎందుకు పట్టుకోలేదని మండిపడ్డారు బండి సంజయ్.
Fire Accident: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సజీవదహనం
తాజావార్తలు
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?