Bandi Sanjay : పీకే లతో ఏమి కాదు.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana People wanted Double Engine Government in Telangna Says Telangana BJP Chief Bandi Sanjay.
ఢిల్లీ కి రాజైన తల్లికి కొడుకే.. మాములు కార్యకర్తను కేంద్రం గుర్తించేలా చేశారు.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నక్సలైట్ల చేతిలో బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రాణలు త్యాగం చేశారంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం గుర్తించి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పై పోరాటం చేశానన్నారు. బీజేపీ కార్యకర్తలకు స్వార్థం ఉండదని, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు బీజేపీ కార్యకర్తలు పని చేస్తారన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని, కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడలన్నారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యకర్తల కోసం ఆలోచిస్తారన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రతి కార్యకర్త పని చేశాడన్నారు.
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
పీకే లతో ఏమి కాదని, పీకేనే 20 ఏళ్లు బీజేపీకి డోకా లేదని చెప్పారని, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. 317 జీవో కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థులను దేశానికి తీసుకురావడానికి మోడీ కష్ట పడ్డారని, ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, నిధులు దుర్వినియోగం చేస్తూ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. ఒక్కసారి బీజేపీ అవకాశం ఇవ్వండని, రాష్ట్ర అధ్యక్షుడిగా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!