Bandi Sanjay : పీకే లతో ఏమి కాదు.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana People wanted Double Engine Government in Telangna Says Telangana BJP Chief Bandi Sanjay.
ఢిల్లీ కి రాజైన తల్లికి కొడుకే.. మాములు కార్యకర్తను కేంద్రం గుర్తించేలా చేశారు.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నక్సలైట్ల చేతిలో బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రాణలు త్యాగం చేశారంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం గుర్తించి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పై పోరాటం చేశానన్నారు. బీజేపీ కార్యకర్తలకు స్వార్థం ఉండదని, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు బీజేపీ కార్యకర్తలు పని చేస్తారన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని, కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడలన్నారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యకర్తల కోసం ఆలోచిస్తారన్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రతి కార్యకర్త పని చేశాడన్నారు.
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
పీకే లతో ఏమి కాదని, పీకేనే 20 ఏళ్లు బీజేపీకి డోకా లేదని చెప్పారని, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. 317 జీవో కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థులను దేశానికి తీసుకురావడానికి మోడీ కష్ట పడ్డారని, ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, నిధులు దుర్వినియోగం చేస్తూ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారన్నారు. ఒక్కసారి బీజేపీ అవకాశం ఇవ్వండని, రాష్ట్ర అధ్యక్షుడిగా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!