నేపాల్లో జెన్-జెడ్ ఉద్యమకారులు సృష్టించిన మారణహోమం ఒక్కొక్కటిగా తాజాగా వెలుగులోకి వస్తున్నారు. నిరసన ముసుగులో కొంత మంది ఇష్టానురీతిగా ప్రవర్తించిన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది ఇదే అదునుగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడగా.. మరికొందరు మంత్రులను లక్ష్యంగా చేసుకుని సామూహిక దాడులకు పాల్పడ్డారు.