Nepal: మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి.. వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు
- నేపాల్లో జెన్ జెడ్ నిరసనకారుల బీభత్సం
- మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి
- వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్లో జెన్-జెడ్ ఉద్యమకారులు సృష్టించిన మారణహోమం ఒక్కొక్కటిగా తాజాగా వెలుగులోకి వస్తున్నారు. నిరసన ముసుగులో కొంత మంది ఇష్టానురీతిగా ప్రవర్తించిన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది ఇదే అదునుగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడగా.. మరికొందరు మంత్రులను లక్ష్యంగా చేసుకుని సామూహిక దాడులకు పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్మీట్లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్
Also Read
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
- S8000 Banderol: చైనా ఇంజిన్.. అమెరికా టెక్నాలజీ.. రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్కు పెద్ద సవాల్
- Ali Khamenei Funeral: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ గైర్హాజరు.. ఇజ్రాయిల్ భయమే కారణమా.?
నాలుగు రోజుల క్రితమే సెప్టెంబర్ 4న త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా పాల్గొన్నారు. అమెరికా ప్రభుత్వం అందించిన రెండు విమానాలను ప్రారంభించారు. ఇంతలోనే హఠాత్తుగా జెన్ జెడ్ నిరసనకారులు ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. భౌతికదాడులతో అర్జు రాణా దేవుబా బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. ఇక మాజీ ప్రధాని, నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబాపై కూడా ఒక గుంపు దాడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kakani Govardhan Reddy: జగన్ను తిడితే పదవిలు వస్తాయని పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారు..!
సోషల్ మీడియాపై సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే సోషల్ మీడియాపై కాదు.. అవినీతిపై నిషేధం విధించండి అంటూ జెన్ జెడ్ ఉద్యమం చెలరేగింది. సోమవారం 10 వేల మంది నిరసనకారులు ఖాట్మండు ముట్టడించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. 19 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక రెండో రోజు కూడా తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల ఇళ్లులు లక్ష్యంగా దాడులు చేయడంతో పరిస్థితులు చేదాటిపోయాయి. దీంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, మంత్రులు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆర్మీ పరిపాలనను చేతుల్లోకి తీసుకుంది. అలాగే కర్ఫ్యూను కొనసాగిస్తోంది.
❗️ Nepal’s Former PM Sher Bahadur Deuba and His Wife – Current FM Arzu Rana Deuba – Left Bloodied & Dazed amid Mass Protests#Kathmandu #Nepal pic.twitter.com/LFVsJ52WFc
— RT_India (@RT_India_news) September 9, 2025
Hon. Minister for Foreign Affairs Dr. Arzu Rana Deuba unveiled two aircrafts provided by the US Government to the Nepali Army at a special handover ceremony held at the Mid-Airbase of Tribhuvan International Airport today.
In her remarks as Chief Guest, the Foreign Minister said… pic.twitter.com/LHteAZwlqf
— MOFA of Nepal 🇳🇵 (@MofaNepal) September 4, 2025
తాజావార్తలు
-
E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
-
T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐరన్ లెగ్.. తెరపైకి కొత్త డిమాండ్..
-
Indian Player: మూడో టీ20కి ఛాన్స్ కొట్టేసిన యువ క్రికెటర్.. ఇక ఇంగ్లాండ్కు చుక్కలే..
-
CM Chandrababu : కుప్పం నుంచే విజయదుందుభి.. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!