డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై, డా. హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘నా తెలుగోడు’. సమాజానికి ఉపయోగపడే సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విడుదల సందర్భంగా చిత్ర బృందం అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. హీరోగా, దర్శక నిర్మాతగా హరనాథ్ పోలిచర్ల నటిస్తున్న ఈ చిత్రంలో జరీనా వహాబ్, తనికెళ్ళ భరణి, రఘు బాబు వంటి ప్రముఖులు, అలాగే నైరా…
‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్ని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో ప్రభాస్. చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. కాగా ఈ మూవీస్ కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఇందులో మొదట ‘రాజా సాబ్’ సినిమా విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా.. ఇందులో హీరోయిన్స్ మాళవిక…