ఎట్టకేలకు సీఎం అపాయింట్మెంట్ దొరికింది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు మరియు ఇతరులతో సహా టాలీవుడ్ ప్రముఖుల బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం గత వారం ఆగస్టులో జరగాల్సి ఉన్నప్పటికీ, తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఏపీ సిఎం ఆఫీస్ ఎట్టకేలకు సినీ పెద్దలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఈ అత్యున్నత సమావేశం సెప్టెంబర్ 20న జరుగుతుంది. అదే విధంగా రాష్ట్ర ఐ అండ్ బి మంత్రి పెర్ని నాని ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి తెలియజేసినట్టు సమాచారం.
Read Also : సెకండ్ వీక్ సైతం నామినేట్ అయిన ఆర్జే కాజల్!
Also Read
భారీ బడ్జెట్ సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి, పట్టణాలు, నగరాల్లో రోజుకు 5 షోలకు అనుమతి, రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్ రేట్లపై పరిమితిని అమలు చేయవద్దని అభ్యర్థించడం, ఇంకా పలు ఇండస్ట్రీ సమస్యల గురించి సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. సినిమా టిక్కెట్ బుకింగ్ల కోసం పోర్టల్ను ప్రారంభించడానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలను కూడా ఈ బృందం సీఎంతో చర్చిస్తుంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!