Study For Jobs: చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని భావిస్తారు. కాన ఇప్పుడున్న యువత ఉద్యోగాలొచ్చే చదువే కావాలని కోరుకుంటోంది. అంటే చదువు అంటే తనకు జ్ఞానం కావాలి.. తరువాత ఉద్యోగం కావాలని భావించే రోజులు పోయాయని.. ఇప్పుడు కేవలం ఉద్యోగాలొచ్చే చదువే కావాలని యువత కోరుకుంటోందని ఒక సర్వేలో వెల్లడయింది. భావిజీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదించే విధంగా ఉండే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులు కావాలని నేటి యువత కోరుకుంటోందని ఓ సర్వే వెల్లడించింది. యూఎన్ గ్లోబల్…
చాలా మంది యువత ఉపాధి కోసమనో.. లేదంటే చదువుల కోసమనో విదేశాలకు వెళ్తుంటారు. తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా వారిని విదేశాలకు పంపించడంలో వెనుకాడటం లేదు. లక్షలు లక్షలు ఖర్చు చేసి మరీ పంపిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా విదేశాలకు వెళ్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువత గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
హార్ట్ ఎటాక్ ఇప్పుడు అందరిని భయపెడుతున్న పెద్ద సమస్య. హార్ట్ ఎటాక్కు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్న పలు ఘటనలు చూస్తున్నాం. చివరికి పాతికేళ్లు నిండని యువతలో కూడా గుండెపోటు వస్తుంది.
ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు.. వందల మంది ప్రాణాలు ఒకేసారి గాల్లో కలిశాయి.. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది..ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది..ఇప్పటివరకు 276 మంది చనిపోయినట్లు సమాచారం.. అలాగే 900 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే వీరిలో చాలా మంది బోగీల్లో ఇరుక్కుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. ఒడిశా…
Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై కొందరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బస్సులో వెళుతున్న యువకుడిని కిందికి లాగి లైంగికదాడి చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
వేసవి మొదలైంది. దీంతో నగరాల్లో జిమ్లకు వెళ్లేవారు ఎక్కువైపోయారు. ఉదయం, సాయంత్రం పూట జిమ్లకు వెళ్లి చెమటోడుస్తూ ఉంటారు. ఆఫీసు ఒత్తిడి, బిజీ లైఫ్లో శారీరక శ్రమ చేసే టైమ్ ఉండదు.
Theft in Own House : స్నేహితుల సహకారంతో సొంత ఇంట్లోనే ఓ యువకుడు దోపిడీకి పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం కలుగకుండా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా కారం పొడి కప్పి పుచ్చాలనుకున్నాడు.
China People: ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. తాజాగా భారతదేశ జనాభా చైనాను దాటేసింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది.