మూఢనమ్మకాలు మనుషులను ఎంతవరకైనా దిగజారేలా చేస్తాయి. మంటలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మేవారు ఇంకా లేకపోలేదు. అందుకే ఇంకా దొంగ బాబాల ఆటలు కొనసాగుతున్నాయి. పూజల పేరుతో దొంగబాబాలు అమాయక ప్రజలను నమ్మిచి, ఒకపక్క డబ్బును, మరోపక్క యువతులను మోసం చేస్తున్నారు. తాజగా ఒక దొంగ బాబా యువతి ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపి ఆమెను అత్యచారం చేశాడు. అంతేకాకుండా ఆ ఘటనను వీడియో తీసి ఆమె వద్ద డబ్బు గుంజుతున్నాడు. ఇక అతగాడి బాధలు పడలేక యువతి…
భార్యాభర్తలు అన్నాకా గొడవలు సహజం.. ఆ గొడవల వలన ఎడబాటు సాధారణం. భార్య పుట్టింటికి వెళ్లడం, లాగడం , మళ్లీ భర్త ఇంటికి తీసుకురావడం ప్రతి ఒక్కరి కాపురంలో జరిగేవే.. కానీ, కొంతమంది మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను వదిలేస్తున్నారు. తాజాగా భర్త తనను కాపురానికి తీసుకువెళ్లడంలేదని ఒక భార్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కర్ణాటకకు చెందిన చందునాయక్ కి మదనపల్లెకు చెందిన రమ్యశ్రీకి…
ఈ కాలంలో ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్యన పుడుతుందో చెప్పఁడం కష్టం.. అలాగే ఎవరిని నమ్మాలో, లేదో కూడా చెప్పలేకపోతున్నాం.. ఎంతగానో ప్రేమించినవారే నమ్మక ద్రోహం చేస్తున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి, శారీరక వాంఛలు తీర్చుకొని, ఆ సమయంలో నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఒక యువకుడు తన ప్రేయసి నగ్న వీడియోలను బయటపెడతానని ఆమెను బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. పెనమలూరు మండలం…
కామాంధులు.. ఆడవారిని బతకనియ్యడం లేదు. చిన్నా, పెద్ద.. వావివరుసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేరళలో ఒక మైనర్ బాలుడు, 21 ఏళ్ల యువతిని ఈడ్చుకెళ్లి అత్యచారాయత్నానికి ప్రయత్నించినా ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా ఈ ఘటనలో షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోమీ మల్లప్పురం గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి సోమవారం కంప్యూటర్ క్లాస్ కని బయల్దేరింది. కొద్దిదూరం…
అన్ని రంగాల్లోనూ మహిళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్… మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే, భిన్నత్వాన్ని, సమ్మిళిత సమాజాన్ని సాధించాలంటే మహిళా నాయకత్వాన్ని అన్ని దశలలోనూ పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరమ్ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన గవర్నర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగంలో, అలాగే వివిధ వ్యవస్థలలో సీనియర్ పొజిషన్లో మహిళా నాయకత్వం చాలా తక్కువ ఉందని…