Redmi 15 5G: నేడు (ఆగస్టు 19) రెడ్మీ 15 5G భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే షావోమి సబ్ బ్రాండ్ ఈ ఫోన్పై పలు కీలక ఫీచర్లను టీజ్ చేసింది. ఈ మొబైల్ లో ముఖ్యంగా 7,000mAh భారీ బ్యాటరీ, 18W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు 144Hz డిస్ప్లే, AI ఆధారిత 50MP డ్యుయల్ రియర్ కెమెరా వంటి అద్భుత ఫీచర్స్ ఇందులో ఉండనున్నట్లు ధృవీకరించబడింది. ఫోన్ అధికారిక ధరను కంపెనీ…
Xiaomi Power Bank: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ (Xiaomi) తాజాగా భారత మార్కెట్లోకి కొత్త 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకతగా బిల్ట్-ఇన్ USB టైపు-C కేబుల్, 22.5W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మల్టీ డివైస్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది పోర్టబిలిటీకి బాగా అనువుగా రూపొందించబడింది. మరి ఈ కంపాక్ట్ పవర్ బ్యాంక్ సంబంధించిన పూర్తి ఫీచర్లు చూసేద్దామా.. ప్రధాన ఫీచర్లు: *…
షియోమి ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించింది. కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కత్రిన్ కైఫ్ను నియమించుకుంది. షియోమీ ఇండియా, కత్రినా కైఫ్ కలిసి రావడం ఇదే మొదటిసారి కాదు.
REDMI Note 12 Pro 5G Flipkart and Xiaomi India Offers: చైనాకు చెందిన మొబైల్ సంస్థ ‘షావోమీ’ ఈ ఏడాది ప్రారంభంలోనే రెడ్మీ నోట్ 12 సిరీస్లో మూడు స్మార్ట్ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రెడ్మీ నోట్ 12 ప్రో స్మార్ట్ఫోన్ ఒకటి. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. షావోమీ ఇండియా అధికారిక వెబ్సైట్లో తక్కువ ధరకు వస్తోంది. ప్రముఖ…
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ షియోమీకి షాక్ఇచ్చింది.. ఏకంగా రూ.5,551.27కోట్ల డిపాజిట్లను స్తంభింపజేసింది.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది ఈడీ.. చైనాకు చెందిన షియోమీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన షియోమీ ఇండియా.. 2014 ఏడాది నుంచి భారత్లో కార్యకలాపాలు సాగిస్తుంది.. కానీ, భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాది నుంచే.. అంటే 2015 ఏడాది నుంచే ఆ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి..…