Katrina Kaif: 7 ఏళ్ల తర్వాత కత్రిన్ కైఫ్ పునరాగమనం..
- కొత్త బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించిన షియోమి
- కత్రిన్ కైఫ్ను నియమించుకున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షియోమి ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించింది. కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కత్రిన్ కైఫ్ను నియమించుకుంది. షియోమీ ఇండియా, కత్రినా కైఫ్ కలిసి రావడం ఇదే మొదటిసారి కాదు. కత్రినా ఇప్పటికే చాలా కాలంగా షియోమీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. కత్రినా షియోమీ స్మార్ట్ఫోన్లు, టీవీ, టాబ్లెట్లకు అంబాసిడర్గా ఉంటుంది. షియోమీ భారత మార్కెట్లోకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2014లో కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తన కస్టమర్లతో కనెక్షన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.
Also Read
- Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
కంపెనీ ఏం చెబుతోంది?
ఈ ప్రకటనపై షియోమీ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. “ఇప్పుడు మేము భారతీయ మార్కెట్లో ఒక దశాబ్దం ఆవిష్కరణను పూర్తి చేసాం. షియోమీ కుటుంబానికి కత్రినా కైఫ్ను జోడించడం వేడుకలా అనిపిస్తుంది. షియోమీ మరియు కత్రినా ఇద్దరూ ప్రత్యేకమైన సామర్థ్యాలను కలిగి ఉన్నారు. దీని కారణంగా వారు మిలియన్ల మంది వ్యక్తులతో కనెక్ట్ అయ్యారు. అందరం కలిసి కొత్త వినూత్న సాంకేతికతలను అందిస్తాం.” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ.. “షియోమీతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ముఖ్యంగా కంపెనీ భారతదేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా. నేను ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. కంపెనీ యొక్క ఆవిష్కరణల ప్రపంచంలోని అభిమానులను కలవడానికి సంతోషిస్తున్నాను.” అని పేర్కొంది.
READ MORE:Puja Khedkar: పూజా ఖేద్కర్కు కేంద్రం కూడా షాక్.. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్
7 ఏళ్ల తర్వాత కత్రినా పునరాగమనం
ఇంతకుముందు.. షియోమీ తన వై సిరీస్ కోసం కత్రినా కైఫ్తో సంతకం చేసింది. కంపెనీ 2017 సంవత్సరంలో రెడ్మి వై-సిరీస్ను ప్రారంభించింది. కత్రినా 7 సంవత్సరాల తర్వాత బ్రాండ్తో తిరిగి వచ్చింది. ఇప్పుడు కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ఏదైనా కొత్తది లాంచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇటీవలే Xiaomi Redmi Watch 5 Activeని విడుదల చేసింది. ఇది రూ. 3 వేల లోపు బడ్జెట్తో వస్తుంది. ఈ వాచ్ పెద్ద డిస్ప్లే, మంచి బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్ట్, 200 వాచ్ ఫేస్లు, అవసరమైన ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!