Katrina Kaif: 7 ఏళ్ల తర్వాత కత్రిన్ కైఫ్ పునరాగమనం..
- కొత్త బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించిన షియోమి
- కత్రిన్ కైఫ్ను నియమించుకున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షియోమి ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించింది. కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కత్రిన్ కైఫ్ను నియమించుకుంది. షియోమీ ఇండియా, కత్రినా కైఫ్ కలిసి రావడం ఇదే మొదటిసారి కాదు. కత్రినా ఇప్పటికే చాలా కాలంగా షియోమీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. కత్రినా షియోమీ స్మార్ట్ఫోన్లు, టీవీ, టాబ్లెట్లకు అంబాసిడర్గా ఉంటుంది. షియోమీ భారత మార్కెట్లోకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2014లో కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తన కస్టమర్లతో కనెక్షన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
కంపెనీ ఏం చెబుతోంది?
ఈ ప్రకటనపై షియోమీ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. “ఇప్పుడు మేము భారతీయ మార్కెట్లో ఒక దశాబ్దం ఆవిష్కరణను పూర్తి చేసాం. షియోమీ కుటుంబానికి కత్రినా కైఫ్ను జోడించడం వేడుకలా అనిపిస్తుంది. షియోమీ మరియు కత్రినా ఇద్దరూ ప్రత్యేకమైన సామర్థ్యాలను కలిగి ఉన్నారు. దీని కారణంగా వారు మిలియన్ల మంది వ్యక్తులతో కనెక్ట్ అయ్యారు. అందరం కలిసి కొత్త వినూత్న సాంకేతికతలను అందిస్తాం.” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ.. “షియోమీతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ముఖ్యంగా కంపెనీ భారతదేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా. నేను ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. కంపెనీ యొక్క ఆవిష్కరణల ప్రపంచంలోని అభిమానులను కలవడానికి సంతోషిస్తున్నాను.” అని పేర్కొంది.
READ MORE:Puja Khedkar: పూజా ఖేద్కర్కు కేంద్రం కూడా షాక్.. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్
7 ఏళ్ల తర్వాత కత్రినా పునరాగమనం
ఇంతకుముందు.. షియోమీ తన వై సిరీస్ కోసం కత్రినా కైఫ్తో సంతకం చేసింది. కంపెనీ 2017 సంవత్సరంలో రెడ్మి వై-సిరీస్ను ప్రారంభించింది. కత్రినా 7 సంవత్సరాల తర్వాత బ్రాండ్తో తిరిగి వచ్చింది. ఇప్పుడు కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ఏదైనా కొత్తది లాంచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇటీవలే Xiaomi Redmi Watch 5 Activeని విడుదల చేసింది. ఇది రూ. 3 వేల లోపు బడ్జెట్తో వస్తుంది. ఈ వాచ్ పెద్ద డిస్ప్లే, మంచి బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్ట్, 200 వాచ్ ఫేస్లు, అవసరమైన ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!