WPL 2025 Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 కోసం జరిగిన వేలం ముగిసింది. బెంగళూరులో ఆదివారం 19 మంది ఆటగాళ్ల అదృష్టం మెరిసింది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు మూడవ సీజన్లో ఒకే సంఖ్యలో స్లాట్లను ఖాళీగా ఉన్నాయి. ఈ జట్లు 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేశాయి. వేలంలో సిమ్రాన్ షేక్ అత్యధికంగా రూ.1 కోటి 90 లక్షలు దక్కించుకుంది. ఆమెను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అన్క్యాప్డ్ జి. కమలినిని…
Vrinda Dinesh React on WPL 2024 Price: కన్నీళ్లు పెట్టుకుంటున్న తన అమ్మను చూడలేనని వీడియో కాల్ చేయలేకపోయా అని యువ బ్యాటర్ వ్రిందా దినేశ్ తెలిపారు. తల్లిదండ్రులకు వారి కలల కారును కొనిస్తానని వెల్లడించారు. శనివారం నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 వేలంలో రూ. 1.3 కోట్లకు వ్రిందా దినేశ్ను యూపీ వారియర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో అన్క్యాప్డ్ ప్లేయర్గా…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే WPL 2024 గురించి కొన్ని వార్తలు వినపడుతున్నాయి. మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది WPL 2024 సీజన్ను ఇండియాలోని రెండు నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ నగరాల్లో ముంబై, బెంగళూరు ఉన్నాయి. అంతేకాకుండా.. ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యుపీఎల్ సీజన్ నిర్వహించనున్నట్లు నివేదికలు వచ్చాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్లోని మొత్తం ఐదు జట్లు ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అందులో 60 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. 29 మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. రిలీజ్ చేసిన వారిలో పెద్ద బ్యాట్స్ మెన్లు కూడా ఉన్నారు.
ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబయి ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. శుక్రవారం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్లో యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
WPL 2023 : ముంబైలో తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ 5 జట్లు పాల్గొంటున్నాయి.
WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్-2023 వేలం ముంబైలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అదృష్టం వరించింది. ఆమెను 3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా మంధాన నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డనర్ను 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది.