MI vs UP Warriors: చెలరేగిన సీవర్ బ్రంట్.. యూపీ వారియర్స్ ముందు భారీ స్కోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. శుక్రవారం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్లో యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సీవర్ బ్రంట్ 38 బంతుల్లో 72 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ చెలరేగిపోవడంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యస్తికా భాటియా 21, హేలీ మాథ్యూస్ 26, హర్మన్ప్రీత్కౌర్ 14 రన్స్ చేసింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ రెండు వికెట్లు తీయగా.. అంజలి సర్వానీ, పర్షనీ చోప్రాకు చెరో వికెట్ తీసారు.
Also Read:Opposition Unity: ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. కాంగ్రెస్ కొత్త ఉద్యమం
Also Read
అంతకుముందు, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ గేమ్లో గెలిచిన జట్టు టోర్నీ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఓడిన జట్టు నాకౌట్ అవుతుంది. యూపీ గెలిచి ఫైనల్స్లో స్థానం సంపాదించాలంటే 183 పరుగులు చేయాలి.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!